లేటెస్ట్ న్యూస్

  • Home
  • 37వ రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె

లేటెస్ట్ న్యూస్

37వ రోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె

Jan 20,2024 | 11:14

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె బుధవారంతో 37వ రోజుకు చేరింది. విజయవాడలో అంగన్వాడీల నిరవధిక…

సామాజిక రాజకీయ రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు ఉద్యమించాలి : మండలి బుద్ధ ప్రసాద్‌

Jan 17,2024 | 13:10

గుంటూరు : సామాజిక , రాజకీయ , సాంస్కృతిక రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు తమ ఆట – పాటల ద్వారా ఉద్యమించి, ప్రజలను జాగృతులను చేసి ,…

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశాం : మంత్రి మేరుగ

Jan 17,2024 | 12:58

ప్రజాశక్తి-విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.…

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

Jan 17,2024 | 12:35

హైదరాబాద్‌ : తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయేషా…

16 సిక్స్‌లతో ఫిన్‌ అలెన్‌ పరుగుల సునామీ..

Jan 17,2024 | 12:31

డునెడిన్‌ : డునెడిన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరగుతున్న 3వ టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ ఆకాశమే…

జర్నీ మొత్తం టాయిలెట్‌లోనే..!

Jan 17,2024 | 11:41

 స్పైస్‌ జెట్‌ విమానంలో ప్రయాణికుడికి చేదు అనుభవం బెంగళూరు : బెంగళూరు వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. టాయిలెట్‌ డోర్‌ లాక్‌…

గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

Jan 17,2024 | 11:25

హైదరాబాద్‌: మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌ బుక్‌ పేజ్‌ హ్యాక్‌ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌(ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌…

నేడు కేంద్ర జల్‌ శక్తి ఆధ్వర్యంలో కీలక భేటీ

Jan 17,2024 | 11:18

ప్రజాశక్తి-అమరావతి : నేడు కేంద్ర జల్‌ శక్తి కార్యదర్శి అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. నాగార్జున సాగర్‌ వివాదం నేపథ్యంలో ఈ సమావేశాన్ని కేంద్ర జల్‌ శక్తి…

రన్‌వేపైనే భోజనం చేసిన ప్రయాణికులు.. ఇండిగోకు నోటీసులు

Jan 17,2024 | 11:18

ముంబయి: ఇండిగో, ముంబయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వైపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్‌…