లేటెస్ట్ న్యూస్

  • Home
  • కడపలో వ్యక్తి కిడ్నాప్‌.. బంగారం లాక్కెళ్లిన దుండగులు..!

లేటెస్ట్ న్యూస్

కడపలో వ్యక్తి కిడ్నాప్‌.. బంగారం లాక్కెళ్లిన దుండగులు..!

Mar 9,2024 | 12:33

ప్రజాశక్తి-కడప సిటీ : కడప రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం ఓ వ్యక్తి కిడ్నాప్‌నకు గురయ్యాడు. బాధితుని బంధువులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…

IND vs ENG: టెస్టుల్లో 700 వికెట్లు తీసిన జేమ్స్‌ అండర్సన్‌

Mar 9,2024 | 14:19

147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా రికార్డు ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ 147ఏళ్ల టెస్టు…

జగద్గిరి గుట్టలో బాలికపై అత్యాచారం..!

Mar 9,2024 | 12:19

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని జగద్గిరి గుట్ట పీఎస్‌ పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..…

IND vs ENG: టీమిండియా ఘన విజయం

Mar 9,2024 | 14:20

ధర్మశాల వేదికగా  ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్‌ చిత్తు చేసింది. 259 పరుగుల…

కొనసాగుతున్న మత్స్యకారుల దీక్షలు

Mar 9,2024 | 11:56

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : దివిస్‌ ఫార్మా పరిశ్రమ నుండి వేసిన పైప్‌ లైన్‌ తొలగించాలని మత్స్యకారులు చేపట్టిన దీక్షలు శనివారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ…

ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదం – ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి

Mar 9,2024 | 11:41

ఉంగుటూరు (కృష్ణా జిల్లా) : ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని…

వివేకా హత్య కేసు – అఫ్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తల దాడి

Mar 9,2024 | 11:24

కడప : వివేకా హత్య కేసుకు సంబంధించి అఫ్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం దస్తగిరి తండ్రి హాజీవలి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రిలో…

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా – 15మందికి గాయాలు

Mar 9,2024 | 11:10

కూసుమంచి (ఖమ్మం) : ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి 15మంది ప్రయాణీకులు గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో జరిగింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ…

పారాచూట్‌ ఫెయిల్‌.. ఆహార ప్యాకెట్లు మీద పడి ఐదుగురి మృతి..

Mar 9,2024 | 11:07

గాజాలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. షాతి శరణార్ధి శిబిరానికి సమీపంలో ప్రజలకు ఆహారం అందించేందుకు అమెరికా పంపించిన పారాచూట్‌లు ప్రమాదానికి గురయ్యాయి. ఎయిర్‌డ్రాప్‌ తెరవడంలో…