లేటెస్ట్ న్యూస్

  • Home
  • విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా?

లేటెస్ట్ న్యూస్

విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా?

Apr 3,2024 | 23:45

– ప్రైవేటీకరణకు ఏ చట్టం అనుమతిస్తోంది? – కేంద్రానికి ప్రశ్నలు సంధించిన హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి :’ఏ చట్టం కింద విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు?…

సంఘ్ పరివార్‌ చేతిలో సైనిక్‌ స్కూళ్లు

Apr 3,2024 | 23:40

– 62 శాతం కొత్త పాఠశాలు ఆరెస్సెస్‌, బిజెపి నేతలకు అప్పగించిన కేంద్రం : నివేదిక – మోడీ సర్కారు తీరుపై విద్యావేత్తలు, మేధావుల ఆగ్రహం న్యూఢిల్లీ…

రూ.34 కోట్లు విలువ చేసే నగదు, ఆభరణాలు సీజ్‌ – సిఇఒ ఎంకె మీనా

Apr 3,2024 | 23:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.34 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్‌…

వైసిపికి కృపారాణి రాజీనామా

Apr 4,2024 | 12:03

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి వైసిపికి రాజీనామా చేశారు. శ్రీకాకుళంలోని హోటల్‌ గ్రాండ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల…

రాజీవ్‌ హత్య కేసులోని ముగ్గురు దోషులు విడుదల

Apr 3,2024 | 23:26

తిరుచ్చి : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషులైన ముగ్గురు శ్రీలంక జాతీయులు మురుగన్‌, రాబర్ట్‌ పయాస్‌, జయకుమార్‌లు మంగళవారం రాత్రి విడుదలయ్యారు. జైలు…

ప్రతి ఇంటికి మంచి చేశాం

Apr 3,2024 | 23:20

– 130 సార్లు బటన్‌ నొక్కి సంక్షేమాన్ని అందించాం – పింఛన్లపై చంద్రబాబు కుట్ర – వచ్చే ఐదేళ్లలో ఎవరి వల్ల మంచి జరుగుతోందో ఆలోచించండి ‘మేమంతా…

‘ఉక్కు’ ప్రయివేటీకరణ దారుణం

Apr 3,2024 | 23:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయిటీకరించాలని చూడడం దారుణమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ,…

జిడిపి బలాన్నిచ్చిన ఆ ఐదు రాష్ట్రాలు

Apr 3,2024 | 23:12

– జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, యుపి, రాజస్థాన్‌, కేరళ – ఎస్‌బిఐ నివేదిక న్యూఢిల్లీ : కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది.…

‘అవినీతి’కి బిజెపి అందలం

Apr 3,2024 | 23:09

– దర్యాప్తు ఎదుర్కొంటున్నవారు కాషాయపార్టీ వైపునకు – 2014 నుంచి ఇలా కమలం గూటికి 25 మంది కీలక నాయకులు – వీరిలో 23 మందికి కేసుల…