లేటెస్ట్ న్యూస్

  • Home
  • జనావాసంలోకి జింక.. అటవీ శాఖ సిబ్బందికి అప్పగింత

లేటెస్ట్ న్యూస్

జనావాసంలోకి జింక.. అటవీ శాఖ సిబ్బందికి అప్పగింత

Apr 19,2024 | 13:43

చిత్తూరు : అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఓ జింక శుక్రవారం చిత్తూరు నగరం సత్యనారాయణపురంలో ప్రత్యక్షమైంది. దీన్ని గుర్తించిన చిత్తూరు రూరల్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్నదొరై..…

సార్వత్రిక ఎన్నికల తొలిదశలో కొనసాగుతున్న పోలింగ్‌ ..

Apr 19,2024 | 13:32

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు…

19వ సిఎం బస్సుయాత్రకు ఘనస్వాగతం

Apr 19,2024 | 13:31

కాకినాడ : ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 19వ రోజైన శుక్రవారంనాడు ఉత్సాహపూరితవాతావరణంలో కొనసాగుతోంది. దారిపొడవునా…

తెలంగాణ స్టేట్‌ ఆడిట్‌ అడ్వైజరీ బోర్డ్‌ సభ్యులుగా ఎం.వేణుగోపాలరావు

Apr 19,2024 | 14:11

హైదరాబాద్  :   సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎం. వేణుగోపాలరావు తెలంగాణ   స్టేట్‌ ఆడిట్‌ అడ్వైజరీ బోర్డ్‌ (ఎస్‌ఎఎబి) సభ్యులుగా    నియమితులయ్యారు. 2024-26 రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో…

సిపిఎం అభ్యర్థిని గెలిపించండి : సిపిఎం నేత పి.మధు

Apr 19,2024 | 11:43

విజయవాడ : బాబూరావు నామినేషన్‌ ర్యాలీ శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని పైపులరోడ్డు సెంటర్‌, సింగ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి…

యానాంలో కొనసాగుతోన్న పుదుచ్చేరి లోక్‌ సభ పోలింగ్‌

Apr 19,2024 | 10:38

యానాం (కాకినాడ) : యానాం నియోజకవర్గ పరిధిలోని 33 పోలింగ్‌ కేంద్రాలలో పుదుచ్చేరి లోక్‌ సభ పోలింగ్‌ ప్రక్రియ శుక్రవారం కొనసాగుతోంది. యానాం ప్రభుత్వ పశువుల ఆసుపత్రులోని…

సార్వత్రిక ఎన్నికలు – ఓటేసిన ప్రముఖులు

Apr 19,2024 | 10:24

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌,…

ఇన్ఫోసిస్‌లో తగ్గిన 26వేల మంది ఉద్యోగులు

Apr 19,2024 | 08:59

క్యూ4లో రూ.7,969 కోట్ల లాభాలు బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సం (2023-24)…

‘ఓటుకు నోటు’ కేసు వాయిదా

Apr 19,2024 | 08:57

 జూలై 24న విచారిస్తామన్న సుప్రీం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు కేసు’కు సంబంధించిన వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు…