జనావాసంలోకి జింక.. అటవీ శాఖ సిబ్బందికి అప్పగింత
చిత్తూరు : అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఓ జింక శుక్రవారం చిత్తూరు నగరం సత్యనారాయణపురంలో ప్రత్యక్షమైంది. దీన్ని గుర్తించిన చిత్తూరు రూరల్ లైన్ ఇన్స్పెక్టర్ అన్నదొరై..…
చిత్తూరు : అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఓ జింక శుక్రవారం చిత్తూరు నగరం సత్యనారాయణపురంలో ప్రత్యక్షమైంది. దీన్ని గుర్తించిన చిత్తూరు రూరల్ లైన్ ఇన్స్పెక్టర్ అన్నదొరై..…
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు…
కాకినాడ : ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 19వ రోజైన శుక్రవారంనాడు ఉత్సాహపూరితవాతావరణంలో కొనసాగుతోంది. దారిపొడవునా…
హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ ఎం. వేణుగోపాలరావు తెలంగాణ స్టేట్ ఆడిట్ అడ్వైజరీ బోర్డ్ (ఎస్ఎఎబి) సభ్యులుగా నియమితులయ్యారు. 2024-26 రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో…
విజయవాడ : బాబూరావు నామినేషన్ ర్యాలీ శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని పైపులరోడ్డు సెంటర్, సింగ్నగర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి…
యానాం (కాకినాడ) : యానాం నియోజకవర్గ పరిధిలోని 33 పోలింగ్ కేంద్రాలలో పుదుచ్చేరి లోక్ సభ పోలింగ్ ప్రక్రియ శుక్రవారం కొనసాగుతోంది. యానాం ప్రభుత్వ పశువుల ఆసుపత్రులోని…
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్,…
క్యూ4లో రూ.7,969 కోట్ల లాభాలు బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సం (2023-24)…
జూలై 24న విచారిస్తామన్న సుప్రీం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు కేసు’కు సంబంధించిన వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు…