లేటెస్ట్ న్యూస్

  • Home
  • కిశోర్‌ని దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ రాశా..

లేటెస్ట్ న్యూస్

కిశోర్‌ని దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ రాశా..

Feb 24,2024 | 18:46

‘మళ్ళీ మొదలైంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్‌ ప్రస్తుతం వెన్నెల కిశోర్‌తో ‘చారి 111’ అనే సినిమా చేస్తున్నారు. వెన్నెల కిశోర్‌ టైటిల్‌ రోల్‌…

అహ్మద్‌ పటేల్‌ వారసత్వాన్ని వృథా కానివ్వం : ముంతాజ్‌ పటేల్‌

Feb 24,2024 | 18:17

అహ్మదాబాద్‌: ఆప్‌, కాంగ్రెస్‌ పొత్తుల్లో భాగంగా.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్‌కి గుజరాత్‌లో రెండు ఎంపీ సీట్లను ఆఫర్‌ చేసింది. ఈమేరకు…

‘సరిపోదా శనివారం’ పవర్ ప్యాక్డ్ టీజర్ విడుదల

Feb 24,2024 | 17:56

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని…

‘గామి’ నుంచి క్వెస్ట్ సాంగ్ ‘గమ్యాన్నే’ విడుదల  

Feb 24,2024 | 17:51

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘గామి’ ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, క్యారెక్టర్‌ పోస్టర్స్‌తో పాటు చిన్న టీజర్‌ని కూడా…

బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి శోభన!

Feb 24,2024 | 17:22

తిరువనంతపురం : ప్రముఖ సినీ నటి శోభన రాజకీయాల్లో ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె బిజెపి నుంచి తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే…

నకిలీ వస్తువులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్‌

Feb 24,2024 | 16:35

హైదరాబాద్‌ : బ్రాండెడ్‌ వస్తువుల పేరిట నకిలీ వస్తువులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ రెడ్‌ లేబుల్‌, బ్రూక్‌బాండ్‌ టీ పౌడర్‌, లైజాల్‌,…

IND vs ENG, 4th Test : రెండో రోజు ముగిసిన ఆట.. టీమిండియా 219/7

Feb 24,2024 | 16:50

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యేసరికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 219 పరుగులు మాత్రమే…

పవన్‌ పొలిటికల్‌గా పనికిరాడు : మంత్రి రోజా

Feb 24,2024 | 16:23

ప్రజాశక్తి-తిరుపతి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌గా పనికిరాడని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుపతిలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా…

మేడారంలో వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది : మంత్రి సీతక్క

Feb 24,2024 | 16:00

ములుగు: మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది యాత్రికులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని…