ధాన్యం బకాయిలు చెల్లించాలని ధర్నా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (దాసరి భవన్) డిమాండ్ చేసింది. రైతు సంఘం ఆధ్వర్యాన బాధిత రైతులు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (దాసరి భవన్) డిమాండ్ చేసింది. రైతు సంఘం ఆధ్వర్యాన బాధిత రైతులు…
– కండువా కప్పి ఆహ్వానించిన సిఎం జగన్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పలు పార్టీలకు చెందిన నేతలు వైసిపిలో చేరారు. వీరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడివిడిగా పార్టీ…
– భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. అప్పులు, ఆస్తి వివాదాల నేపథ్యంలో దంపతులిద్దరూ…
-16 మందికి గాయాలు ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా జిల్లా), గుంటూరు :వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యవసాయ మహిళా కార్మికులు మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు,…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, ఒఎస్డి ధనంజరురెడ్డి నాశనం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె…
ప్రజాశక్తి – కొయ్యలగూడెం :వైసిపి ప్రభుత్వ అరాచకాలు పెచ్చుమీరాయని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. ప్రజల కోసం అనేక సంక్షేమం పథకాలను చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు.…
– వంద రోజుల్లో డ్రగ్స్, గంజాయి అరికడతాం – రెండో రోజు పర్యటనలో యువతతో చంద్రబాబు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి…
వామపక్ష పార్టీలు, రైతు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ రూ.3 కోట్లు ఆర్థిక సాయం చేయాలి : బాలకృష్ణ ప్రజాశక్తి – కడప అర్బన్, మంగళగిరి (గుంటూరు జిల్లా)…
– సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :బకాయి ఉన్న ఏడు డిఎలు ఇవ్వాలని, వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను…