లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు’ : కేశినేని నాని

లేటెస్ట్ న్యూస్

‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు’ : కేశినేని నాని

Jan 30,2024 | 15:52

ఎన్టీఆర్‌: ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గణనీయమైన అభివఅద్ధి చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. మంగళవారం…

ఇన్‌ఛార్జిల మార్పుపై జగన్‌ కసరత్తు.. కీలక నేతలకు పిలుపు

Jan 30,2024 | 15:37

అమరావతి: పార్లమెంట్‌, అసెంబ్లీ ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. సీఎంవో నుంచి పలువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలకు పిలుపు వచ్చింది. తాడేపల్లి చేరుకున్న…

మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని

Jan 30,2024 | 15:45

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 76వ వర్థంతి (జనవరి 30) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.…

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం!

Jan 30,2024 | 15:18

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మంగళవారం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. దాసోజీ…

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. దూడపై దాడి

Jan 30,2024 | 15:21

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. పులి సంచారంతో గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం ద్వారకా తిరుమల…

పేదలకు సహాయం చేస్తున్న వారిని ఓడించండి అనడం విడ్డూరం : మంత్రి చెల్లుబోయిన

Jan 30,2024 | 15:02

రాజమండ్రి :నిజం అంటే వైఎస్‌ జగన్‌.. ఇది ప్రజల నమ్మకం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘సత్యమేవ…

వాటర్‌ట్యాంక్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Jan 30,2024 | 14:49

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాటర్‌ట్యాంక్‌ పైనుంచి పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బూర్గంపాడు…

అక్రమార్జన కేసులో ఏసీబీ కస్టడీకి రెరా కార్యదర్శి శివబాలకృష్ణ

Jan 30,2024 | 14:42

హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి ఇచ్చింది.…

ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పారా? : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

Jan 30,2024 | 14:35

విశాఖపట్నం: భూములను కబ్జా చేయడమే వైసిపి పనిగా పెట్టుకుందని టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో…