లేటెస్ట్ న్యూస్

  • Home
  • అభిమానితో మాట్లాడిన స్టార్‌ హీరోయిన్‌ రశ్మిక మందన్న

లేటెస్ట్ న్యూస్

అభిమానితో మాట్లాడిన స్టార్‌ హీరోయిన్‌ రశ్మిక మందన్న

Dec 11,2023 | 08:17

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌ గా నిర్వహిస్తున్న కౌన్‌ బనేగా కరోర్‌ పతి-15 కార్యక్రమంలో సందడి చేసింది స్టార్‌ హీరోయిన్‌ రశ్మిక మందన్న. ఆమె అభిమాని…

ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం

Dec 11,2023 | 08:17

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం జిల్లా)ఒపిఎస్‌ అమలు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోవడంతో, మనోవేదనకు గురై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరంపురం…

సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారు- నాదెండ్ల మనోహర్‌

Dec 11,2023 | 08:17

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసిందనిజనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. గుండ్లకమ్మ…

17న ‘మూడు రాజధానుల’ పై నిరసన

Dec 11,2023 | 08:16

– నాలుగేళ్లు నిండిన సందర్భంగా వర్సిటీ ఎదుట భారీ సభ – తుళ్లూరు సమావేశంలో రాజధాని రైతులు వెల్లడి ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా)ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి…

ఐక్య పోరాటాలతోనే ‘తపాలా’ను కాపాడుకోవాలి

Dec 11,2023 | 08:16

-ఎన్‌ఎఫ్‌పిఇ గుర్తింపు తొలగింపు అన్యాయం -సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా)కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని…

వేగవంతంగా విమానాశ్రయాల విస్తరణ

Dec 11,2023 | 08:16

వెయ్యేళ్ల చరిత్ర గల రాజమహేంద్రవరం దేశానికే తలమానికం టెర్మినల్‌ భవన నిర్మాణ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి దేశంలో విమానయాన రంగాన్ని…

మోడీ పాలనలో వ్యవసాయ రంగం పతనం

Dec 11,2023 | 08:15

– రైతు కవనంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి…

నూతన విద్యా విధానంతో పేదలకు విద్య దూరం

Dec 11,2023 | 08:15

-సమాజ మార్పులో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి -యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో పిడిఎఫ్‌ పూర్వ ఫ్లోర్‌ లీడర్‌ బాలసుబ్రమణ్యం -డిఎస్‌సి వెంటనే ప్రకటించాలని తీర్మానం ప్రజాశక్తి- ఏలూరు…

19న ‘ఇండియా’ ఫోరమ్‌ నేతల భేటీ

Dec 11,2023 | 08:15

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఇండియా ఫోరమ్‌ నేతల భేటీ ఈ నెల 19న ఢిల్లీలో జరగనుంది. ఈసారి కాంగ్రెస్‌ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…