లేటెస్ట్ న్యూస్

  • Home
  • నీటిఎద్దడి నివారణకు చిరంజీవి సలహా

లేటెస్ట్ న్యూస్

నీటిఎద్దడి నివారణకు చిరంజీవి సలహా

Mar 28,2024 | 15:01

బెంగుళూరులో తీవ్ర నీటి ఎద్దడిపై తెలుగు హీరో చిరంజీవి చేసిన ట్వీట్‌ తాజాగా వైరల్‌గా మారింది. నీటి సంక్షోభం నుంచి బయట పడేందుకు ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని…

సర్దుకుపోవడం తెలుసు

Mar 27,2024 | 18:41

పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం ఏప్రిల్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడడంతో ఇప్పటికే ప్రమోషన్‌…

శ్రీకాంత్‌ ఓదెలతో మరోసారి నాని..

Mar 27,2024 | 18:39

నానితో ‘దసరా’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్‌ ఓదెల మరోసారి నానితో సినిమా చేయనున్నట్లు స్పష్టమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.…

ఏపీలో పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు

Mar 27,2024 | 17:58

ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) సర్క్యులర్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ దష్ట్యా బ్యాంకుల నుంచి…

‘గేమ్‌ ఛేంజర్‌’ ‘జాబిలమ్మ..’ వచ్చేసింది

Mar 27,2024 | 17:53

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం నుండి తాజాగా పాట విడుదలైంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌…

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి..

Mar 27,2024 | 17:36

ప్రజాశక్తి-గుంటూరు : గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం నాగవరంలో చోటు చేసుకుంది. చిన్నారి (15) స్థానిక…

పెళ్లింట తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి.. 20 మందికి తీవ్ర గాయాలు

Mar 27,2024 | 17:21

హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20…

టీడీపీకి ఏ కంటైనర్‌ చూసినా డ్రగ్స్‌ కంటైనరే గుర్తొస్తొంది : వైవీ

Mar 27,2024 | 17:18

అమరావతి : విజయవాడలోని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్‌ రాకపై వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాలపై…

వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

Mar 27,2024 | 16:52

ప్రజాశక్తి-ఇడుపులపాయ : ఏపీ సీఎం జగన్‌ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ…