లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఈనెల 12 లోగా జర్నలిస్టుల పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

లేటెస్ట్ న్యూస్

ఈనెల 12 లోగా జర్నలిస్టుల పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

Apr 6,2024 | 17:56

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం…

తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ

Apr 6,2024 | 16:48

ఫిలింనగర్ : తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ శనివారం హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ…

మండుతున్న సూర్యుడు

Apr 6,2024 | 16:16

40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత లు ఎండలతో అల్లాడుతున్న ప్రజలు కర్ఫ్యూలను తలపిస్తున్న మెయిన్ రోడ్ లు ప్రజాశక్తి-రామచంద్రపురం : ఈ ఏడాది మార్చి నుండి ఎండలు…

మాదాపూర్‌ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై

Apr 6,2024 | 15:46

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించించారు. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై…

పైలట్‌ స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌.. భావోద్వేగానికి గురైన కన్నతల్లి..!

Apr 6,2024 | 14:51

చెన్నై : ఓ విమాన పైలట్‌ తన ఇంటి సభ్యులకు ఊహించని బహుమతి ఇచ్చాడు. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ…

కంటోన్మెంట్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

Apr 6,2024 | 14:34

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ నియోజకవర్గం…

Vja – పింఛను డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి

Apr 6,2024 | 13:22

విజయవాడ : సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులతో పరారైన ఘటన విజయవాడలో జరిగింది. కృష్ణా పామర్రుకు చెందిన ఊటుకూరి నాగమల్లి విజయవాడ మధురానగర్‌లో ఉన్న 208వ నంబరు…

బెంగళూరు విజయం సాధించేనా..?

Apr 6,2024 | 12:54

ఐపీఎల్‌-17లో హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీద ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ నేడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. మరోవైపు 4 మ్యాచ్‌లు ఆడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు…

వైసీపీ వైధింపుల పర్వం ఆపాలి

Apr 6,2024 | 12:38

కింజరాపు అచ్చెన్నాయుడు  ప్రజాశక్తి-మంగళగిరి : పవిత్ర రంజాన్ మాసంలో కూడా ముస్లింలపై వైసీపీ వైధింపుల పర్వం కొనసాగుతుందని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  ఈ…