లేటెస్ట్ న్యూస్

  • Home
  • మిజోరాంలో మెజారిటీ దిశగా  జెడ్‌పిఎం 

లేటెస్ట్ న్యూస్

మిజోరాంలో మెజారిటీ దిశగా  జెడ్‌పిఎం 

Dec 4,2023 | 12:06

  ఐజ్వాల్‌   :  మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) వెనుకబడింది. ఆరు పార్టీల…

మరికొద్ది సేపటిలో సీఎల్పీ సమావేశం

Dec 4,2023 | 11:39

గచ్చిబౌలి: మరికొద్ది సేపటిలో జరగనున్న సీఎల్పీ సమావేశం నేపథ్యంలో గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరారు. సీఎల్పీ సమావేశం కంటే ముందే నేతల సమావేశం జరగడం…

వణికిస్తున్న ‘మిచౌంగ్‌’

Dec 4,2023 | 10:49

నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు గోడకూలి బాలుడి మృతి రేపటికి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం పోర్టులో ఒకటో ప్రమాద హెచ్చరిక ప్రజాశక్తి -యంత్రాంగం : రాష్ట్రాన్ని…

గర్భిణిని చేతులపై మోస్తూ… వాగు దాటించిన గ్రామస్తులు

Dec 5,2023 | 09:19

ప్రజాశక్తి -నాగలాపురం (తిరుపతి జిల్లా) : ఓ వైపు ఎడతెరవని వర్షాలు..మరోవైపు భార్యకు పురిటినొప్పులు రావడంతో భర్తకు దిక్కుతోచలేదు. ఆస్పత్రికి తరలించాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటాలి.…

అరుణ చంద్రుడు

Dec 4,2023 | 08:54

చైతన్య జీవనదులన్నీ కలిసిన సంగమంలా చెమట నెత్తురు కన్నీటితో ఎగసిపడే ఎర్రసముద్రాన్ని నేను చూసాను నినదించే జనజాగత పతాకాలను చూసాను   ఆ ఎర్రమందారం తోటనా గుండెల్లో…

వాక్యాంతం లోపు …

Dec 4,2023 | 08:46

దారులన్నీ మూసుకుని పోయాక వెతకటం ఆపేశాను గాలికి చెదపట్టదు ఆశబోతు మనసులకు ఇప్పుడు నిద్రపట్టదు మనిషితనం కోసం యిక వెతకను మానవత్వం జాడ ఎవరినీ అడగను ఇప్పుడు…

చింతన

Dec 4,2023 | 08:36

అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆకాశం డాబా మీద కూర్చుని జనాన్ని చూస్తుంటే ఏం కథలు ఏం వెతలు ఎంత మనుషులు ఏమేమి మనుషులు ఎన్ని హంగులు ఎన్ని…

రైతులను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి

Dec 4,2023 | 08:00

ప్రజాశక్తి-తాడికొండ (గుంటూరు జిల్లా) : తక్కువ పెట్టుబడితో సాగు చేసి ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి తెలిపారు.…

పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తా

Dec 4,2023 | 07:59

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మాజీ సిఎం దంపతులు ప్రజాశక్తి – సింహాచలం (విశాఖపట్నం) : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సింహాచలం…