లేటెస్ట్ న్యూస్

  • Home
  • చెన్నై కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌..!

లేటెస్ట్ న్యూస్

చెన్నై కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌..!

Mar 21,2024 | 16:08

చెన్నై కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మెనెజ్‌మెంట్‌ తెలిపింది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు…

ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి పొంగులేటి

Mar 21,2024 | 15:54

హైదరాబాద్‌ : ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గురువారం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ధరణికి సంబంధించి తన…

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్‌

Mar 21,2024 | 16:02

ప్రజాశక్తి-విజయనగరం : లంచం తీసుకుంటూ విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దార్‌ కొట్నాన శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. సర్వే నెంబర్‌ కరెక్షన్‌ కోసం శ్రీనివాస్‌ రైతు నుంచి పది…

బిఆర్‌ఎస్‌ షాక్‌… కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి

Mar 21,2024 | 15:28

హైదరాబాద్‌ : నిర్మల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క…

తూర్పుగోదావరిలో 23 మంది వాలంటీర్ల సస్పెన్షన్‌

Mar 21,2024 | 15:09

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో…

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. మంత్రి దాడిశెట్టి రాజా కార్లు సీజ్‌..!

Mar 21,2024 | 15:07

ప్రజాశక్తి-గాజువాక(విశాఖ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు పై…

రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు : సజ్జల

Mar 21,2024 | 16:00

ప్రజాశక్తి-అమరావతి : రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారనిఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి విమర్శించారు. సీనియర్‌ పాత్రికేయుడు విజయబాబు రచించిన ‘మహాదోపిడీ’ అనే పుస్తకాన్ని…

చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

Mar 21,2024 | 13:37

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ గురువారం భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో చంద్రబాబుతో పవన్‌ భేటీ…

విశాఖపట్నం జిల్లాకు ఎన్నికల పరిశీలకుల నియామకం

Mar 21,2024 | 12:44

ప్రజాశక్తి-విశాఖ : వైసిపి పార్టీ అధ్యక్షులు, సిఎం జగన్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో…