చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్..!
చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు చెన్నై సూపర్ కింగ్స్ మెనెజ్మెంట్ తెలిపింది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు…
చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు చెన్నై సూపర్ కింగ్స్ మెనెజ్మెంట్ తెలిపింది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు…
హైదరాబాద్ : ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ధరణికి సంబంధించి తన…
ప్రజాశక్తి-విజయనగరం : లంచం తీసుకుంటూ విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దార్ కొట్నాన శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. సర్వే నెంబర్ కరెక్షన్ కోసం శ్రీనివాస్ రైతు నుంచి పది…
హైదరాబాద్ : నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో…
ప్రజాశక్తి-గాజువాక(విశాఖ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు పై…
ప్రజాశక్తి-అమరావతి : రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారనిఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి విమర్శించారు. సీనియర్ పాత్రికేయుడు విజయబాబు రచించిన ‘మహాదోపిడీ’ అనే పుస్తకాన్ని…
ప్రజాశక్తి-అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ గురువారం భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ భేటీ…
ప్రజాశక్తి-విశాఖ : వైసిపి పార్టీ అధ్యక్షులు, సిఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో…