లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఎంపీ సెల్వరాసు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటు

లేటెస్ట్ న్యూస్

ఎంపీ సెల్వరాసు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటు

May 14,2024 | 12:34

చెన్నై : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నాగపట్నం పార్లమెంటు సభ్యుడు ఎం. సెల్వరాసు (67) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.…

వారణాసి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

May 14,2024 | 12:10

వారణాసి: టిడిపి అధినేత చంద్రబాబు వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గననున్నారు. వారణాసిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు…

విజయనగరం నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు – నాయకుల్లో లెక్కల పాట్లు..!

May 14,2024 | 11:39

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నియోజకవర్గంలో 2024 సాధారణ ఎన్నికల్లో ఓటర్లు పోటీ చేసిన నాయకులకు దడ పుట్టించారు. గత ఎన్నికలతో చూసుకుంటే ఈ 2024 ఎన్నికల్లో…

కేన్స్‌లో మెరిసిన మలయాళీ చిత్రం

May 14,2024 | 11:35

ప్యారిస్‌ : ప్రపంచంలోని అత్యంత పురాతన చలనచిత్రోత్సవాలలో ఒకటైన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 77వ ఎడిషన్‌కు మంగళవారం తెర లేవనుంది. ముప్పై ఏళ్ల తర్వాత ఈ జాతర…

రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతాం : వేణుగోపాల్‌ రెడ్డి

May 14,2024 | 11:28

గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు, గుంటూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది అని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.…

ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్‌ మెట్రో

May 14,2024 | 11:06

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగిరావడంతో మెట్రోలో రద్దీ పెరిగింది. ప్రధానంగా ఎల్బీనగర్‌ నుంచి…

ఎన్డీయే 400 సీట్లు సాధిస్తుంది : చంద్రబాబు

May 14,2024 | 10:46

అమరావతి : తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కిపైగా స్థానాలు సాధించబోతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మోడి వారణాసిలో నామినేషన్‌…

టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంపై కేసు నమోదు

May 14,2024 | 10:35

అనంతపురం : టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్‌ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం…

ఓటర్ల లిస్టు నుండి ఐపిఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దంపతుల పేర్లు తొలగింపు

May 14,2024 | 09:51

అమరావతి : డీజీ ర్యాంకు కలిగిన సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన భార్య పేర్లు ఓటర్ల లిస్టు నుండి తొలగించారని అధికారులు చెప్పడంతో పోలింగ్‌…