లేటెస్ట్ న్యూస్

  • Home
  • మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ యత్నం : ఛత్తీస్‌గఢ్‌ సభలో మోడీ

లేటెస్ట్ న్యూస్

మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ యత్నం : ఛత్తీస్‌గఢ్‌ సభలో మోడీ

Apr 23,2024 | 23:49

మహసముంద్‌ : మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పొడిగించి ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రయత్నించిందని, దేశంలో వ్యక్తిగత సంపదను ముస్లింలకు పంచి ఇవ్వడానికి కాంగ్రెస్‌ లోతైన కుట్ర పన్నిందని…

కాకినాడ సెజ్‌ రైతులకు న్యాయం చేస్తాం

Apr 23,2024 | 23:38

ఉప్పాడ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ -పిఠాపురంలో నామినేషన్‌ దాఖలు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, యు.కొత్తపల్లి :కాకినాడ సెజ్‌ రైతులకు న్యాయం చేయడంతోపాటు ఇక్కడ కాలుష్యం లేని…

ప్రజాస్వామ్య బలోపేతానికి పార్టీలు కృషిచేయాలి

Apr 23,2024 | 23:37

‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో వెంకయ్యనాయుడు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. పద్మ…

ఎబి కేసు విచారణ 29కు వాయిదా

Apr 23,2024 | 23:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్‌ ఎబి వెంకటేశ్వరరావుపై క్యాట్‌లో జరుగుతున్న విచారణ ఈ నెల 29కు వాయిదా పడింది. తనపై ఒకే కేసులో…

పేదల పక్షపాతి జగన్‌ : రావెల

Apr 23,2024 | 23:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచిపోయారని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు.…

ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలి – సిఇఒకు ఎన్‌డిఎ ఫిర్యాదు

Apr 23,2024 | 23:11

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో మే ఒకటిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇళ్ల వద్దే పింఛను పంపిణీ చేసేటట్లు చర్యలు చేపట్టాలని ఇసికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు…

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉపా నిందితుడికి బెయిల్‌ నిరాకరించిన హైకోర్టు

Apr 23,2024 | 23:10

న్యూఢిల్లీ: ఢిల్లీలో 2020 అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని వ్యాఖ్యానించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో ఉపా కింద అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడికి బెయిల్‌…

సకాలంలో ‘ఉపాధి’ చెల్లింపులు

Apr 23,2024 | 23:00

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించేందుకు ప్రస్తుతం అనుకూల సమయమని…

ఆప్యాయంగా పలకరిస్తూ..ఓట్లు అడుగుతూ.. – వాడవాడలా సిపిఎం విస్తృత ప్రచారం

Apr 23,2024 | 22:30

ప్రజాశక్తి-యంత్రాంగం :కమ్మూనిస్టులు చట్టసభల్లో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలను నిలదీస్తారని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వారిని గెలిపించాలని సిపిఎం అభ్యర్థులు మంగళవారం విస్తృత…