లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఇజ్రాయిల్‌ ప్రతిపాదనపై స్పందిస్తాం

లేటెస్ట్ న్యూస్

ఇజ్రాయిల్‌ ప్రతిపాదనపై స్పందిస్తాం

Apr 28,2024 | 01:51

హమాస్‌ వెల్లడి గాజా దాడుల్లో 32మంది మృతి గాజా : గాజాలో కాల్పుల విరమణపై తాము తాజాగా చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయిల్‌ నుండి ప్రతిస్పందన అందిందని హమాస్‌…

రాజంపేట కూటమిలో అసమ్మతి సెగ

Apr 28,2024 | 01:34

-కిరణ్‌కుమార్‌రెడ్డికి టిడిపి ఓట్లబదలాయింపుపై సందేహాలు ప్రజాశక్తి – కడప ప్రతినిధి:రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున బిజెపి అభ్యర్థిగా…

ఇద్దరు బడా వ్యాపారుల మధ్య మాజీ ఐఎఎస్‌

Apr 28,2024 | 01:28

-ఉత్కంఠ రేపుతున్న నెల్లూరు ఎంపి ఎన్నిక ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :సింహపురిలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి టిడిపి నుంచి పెద్ద కాంట్రాక్టర్‌…

వైసిపి మ్యానిఫెస్టోలో పాత హామీలే!

Apr 28,2024 | 01:22

– విశాఖ ఉక్కు ఊసు లేదు -కొన్ని పథకాలకు స్వల్పంగా నిధులు పెంపు – ప్రత్యేక హోదాపై పాతపాటే – నాలుగేళ్ల తరువాత పింఛను పెంపు ప్రజాశక్తి…

టిడిపి కొంపముంచనున్న బిజెపి ప్రకటనలు

Apr 28,2024 | 01:18

– ముస్లిం రిజర్వేషన్లపై విచిత్ర వైఖరి -ఖండించని టిడిపి, జనసేన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర…

ముక్కోణపు పోటీలో గెెలుపెవరిదో

Apr 28,2024 | 01:10

-ఎట్టకేలకు టిడిపిలో ఐక్యత – సిపిఎంకు పెరుగుతున్న ఆదరణ వైసిపి ఎదురీత -కురుపాం నియోజకవర్గం పరిస్థితి ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచేదెవరు?…

గంగవరం పోర్టు కార్మికులతో చర్చలు విఫలం – రేపు మరోసారి సమావేశం

Apr 27,2024 | 23:47

ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) :సమస్యల పరిష్కారానికి అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం, కార్మికుల మధ్య శనివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తొలుత అక్కయ్యపాలెంలోని జాయింట్‌ లేబర్‌…

దేశ ఐటి హబ్‌ బెంగళూరులో అతి తక్కువ పోలింగ్‌

Apr 27,2024 | 23:05

బెంగళూరు : రెండోదశ పోలింగ్‌ శుక్రవారం ముగిసింది. ఈ దశలో 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. కర్ణాటకలో 14 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశంలోనే…

మూడవ తడవ అధికారం కోసం మోడీ మూర్ఖపు ప్రవర్తన

Apr 27,2024 | 22:58

ఒక ఇంటర్వ్యూలో శరద్‌ పవార్‌ పూణె : కేంద్రంలో మూడవ తడవ బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రధాని మోడీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీ…