ఇజ్రాయిల్ ప్రతిపాదనపై స్పందిస్తాం
హమాస్ వెల్లడి గాజా దాడుల్లో 32మంది మృతి గాజా : గాజాలో కాల్పుల విరమణపై తాము తాజాగా చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయిల్ నుండి ప్రతిస్పందన అందిందని హమాస్…
హమాస్ వెల్లడి గాజా దాడుల్లో 32మంది మృతి గాజా : గాజాలో కాల్పుల విరమణపై తాము తాజాగా చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయిల్ నుండి ప్రతిస్పందన అందిందని హమాస్…
-కిరణ్కుమార్రెడ్డికి టిడిపి ఓట్లబదలాయింపుపై సందేహాలు ప్రజాశక్తి – కడప ప్రతినిధి:రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున బిజెపి అభ్యర్థిగా…
-ఉత్కంఠ రేపుతున్న నెల్లూరు ఎంపి ఎన్నిక ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :సింహపురిలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి టిడిపి నుంచి పెద్ద కాంట్రాక్టర్…
– విశాఖ ఉక్కు ఊసు లేదు -కొన్ని పథకాలకు స్వల్పంగా నిధులు పెంపు – ప్రత్యేక హోదాపై పాతపాటే – నాలుగేళ్ల తరువాత పింఛను పెంపు ప్రజాశక్తి…
– ముస్లిం రిజర్వేషన్లపై విచిత్ర వైఖరి -ఖండించని టిడిపి, జనసేన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర…
-ఎట్టకేలకు టిడిపిలో ఐక్యత – సిపిఎంకు పెరుగుతున్న ఆదరణ వైసిపి ఎదురీత -కురుపాం నియోజకవర్గం పరిస్థితి ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచేదెవరు?…
ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) :సమస్యల పరిష్కారానికి అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం, కార్మికుల మధ్య శనివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తొలుత అక్కయ్యపాలెంలోని జాయింట్ లేబర్…
బెంగళూరు : రెండోదశ పోలింగ్ శుక్రవారం ముగిసింది. ఈ దశలో 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కర్ణాటకలో 14 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశంలోనే…
ఒక ఇంటర్వ్యూలో శరద్ పవార్ పూణె : కేంద్రంలో మూడవ తడవ బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రధాని మోడీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని ఇండియా బ్లాక్లో భాగస్వామ్య పార్టీ…