ఎపి సెట్ ఫలితాలు విడుదల
ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఎపి సెట్ 2024 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎపిసెట్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు…
ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఎపి సెట్ 2024 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎపిసెట్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు…
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా) : వేతన ఒప్పందం కోసం ఫుడ్ఫ్యాట్స్ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు అభినందనీయమని, కార్మికులు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలింగ్కు ముందు విధ్వంసం సృష్టించేందుకు డిజిపిని బదిలీ చేయించుకుందని, టిడిపి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతలను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…
విట్ 7వ వార్షికోత్సవ సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవికుమార్ పలువురు విద్యార్థులు, అధ్యాపకులకు అవార్డులు అందజేత ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా) : విద్యార్థులు న్యాయ…
ప్రజాశక్తి – కొత్తచెరువు (సత్యసాయి జిల్లా) : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా మండల పరిధిలోని లోచర్ల గ్రామంలో శుక్రవారం చోటు…
అధికారంలోకి రావడం ఖాయం : మంత్రి బొత్స ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : ఎస్పి స్థాయి అధికారులను బదిలీ చేసిన చోటే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి చేపట్టిన కార్డన్ సెర్చ్ శుక్రవారం కూడా కొనసాగింది. 276 ప్రాంతాల్లో చేపట్టిన కార్డన్ సెర్చ్లో…
శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మనమే’. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏడిద రాజా అసోసియేట్…
తమిళ హీరో అజిత్కు జోడీగా హీరోయిన్ నయనతార నటించబోతున్నారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న 63వ చిత్రంగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారు.…