లేటెస్ట్ న్యూస్

  • Home
  • చర్చలకు ప్రభుత్వం నేరుగా స్పందించ లేదు : మావోయిస్టుల లేఖ

లేటెస్ట్ న్యూస్

చర్చలకు ప్రభుత్వం నేరుగా స్పందించ లేదు : మావోయిస్టుల లేఖ

May 16,2024 | 13:05

ఛత్తీస్‌గడ్‌: చర్చల కోసం నక్సలైట్లు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని మావోయిస్టులు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ పై మావోయిస్టుల లేఖ విడుదల చేసింది. ఎన్‌కౌంటర్‌…

హోర్డింగ్‌ కూలిన ఘటనలో మరో ఇద్దరి మృతి

May 17,2024 | 00:42

ముంబయి : ముంబయిలోని ఘాట్‌కోపర్‌ వద్ద హోర్డింగ్‌ కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా.. బుధవారం రాత్రి మరో రెండు మృతదేహాలు…

అక్రమంగా తరలిస్తున్న 1600 తాబేళ్ల పట్టివేత!

May 16,2024 | 12:15

రంపచోడవరం: ఏపీలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అల్లూరిజిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట అటవీ చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అధికారులు స్వాధీనం…

నౌపడలో వికసించిన ‘మే పుష్పం’

May 16,2024 | 12:00

ప్రజాశక్తి -నౌపడ : శ్రీకాకుళం జిల్లా నౌపడ సర్పంచ్ పిలకా బృందాదేవి, రవికుమార్ రెడ్డి ఇంటి ఆవరణలో గురువారం అరుదైన మే పుష్పం వికసించింది. ఇది ఏడాదిలో…

కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు

May 16,2024 | 11:55

కామారెడ్డి: మహిళ మెడికల్‌ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయమై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా…

అలిపిరి వద్ద కారు దగ్ధం..

May 16,2024 | 11:25

తిరుపతి: తిరుపతిలోని అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్‌ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్‌…

యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి

May 16,2024 | 11:15

కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదరు యూకే పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచారు. హన్మంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు…

నేడు సచివాలయానికి సీఎం రేవంత్‌..

May 16,2024 | 10:43

హైదరాబాద్‌ : నేడు సచివాలయానికి సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం తరువాత సీఎం రేవంత్‌ రెడ్డి…

శ్రీశైల యాత్రికుల వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు

May 16,2024 | 21:53

ప్రజాశక్తి – పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : శ్రీశైల యాత్రికుల వాహనం బోల్తాపడడంతో 15 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని చిన్నారుట్ల…