చర్చలకు ప్రభుత్వం నేరుగా స్పందించ లేదు : మావోయిస్టుల లేఖ
ఛత్తీస్గడ్: చర్చల కోసం నక్సలైట్లు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని మావోయిస్టులు ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై మావోయిస్టుల లేఖ విడుదల చేసింది. ఎన్కౌంటర్…
ఛత్తీస్గడ్: చర్చల కోసం నక్సలైట్లు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని మావోయిస్టులు ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై మావోయిస్టుల లేఖ విడుదల చేసింది. ఎన్కౌంటర్…
ముంబయి : ముంబయిలోని ఘాట్కోపర్ వద్ద హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా.. బుధవారం రాత్రి మరో రెండు మృతదేహాలు…
రంపచోడవరం: ఏపీలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అల్లూరిజిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్పేట అటవీ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అధికారులు స్వాధీనం…
ప్రజాశక్తి -నౌపడ : శ్రీకాకుళం జిల్లా నౌపడ సర్పంచ్ పిలకా బృందాదేవి, రవికుమార్ రెడ్డి ఇంటి ఆవరణలో గురువారం అరుదైన మే పుష్పం వికసించింది. ఇది ఏడాదిలో…
కామారెడ్డి: మహిళ మెడికల్ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయమై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా…
తిరుపతి: తిరుపతిలోని అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్…
కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదరు యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. హన్మంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు…
హైదరాబాద్ : నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం తరువాత సీఎం రేవంత్ రెడ్డి…
ప్రజాశక్తి – పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : శ్రీశైల యాత్రికుల వాహనం బోల్తాపడడంతో 15 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని చిన్నారుట్ల…