లేటెస్ట్ న్యూస్

  • Home
  • అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

లేటెస్ట్ న్యూస్

అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Jan 11,2024 | 08:24

ప్రజాశక్తి-అమరావతి : అంగన్‌వాడీల సమ్మె వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22కు విచారణను వాయిదా వేస్తున్నట్లు…

కాంగ్రెస్‌తోనే వైఎస్‌ఆర్‌ కుటుంబానికి గుర్తింపు

Jan 11,2024 | 08:23

ఎఐసిసి రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ ఎంతో గుర్తింపునిచ్చిందని, రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కావాలన్న వైఎస్‌…

అభద్రతా భావంతోనే పార్టీ మారిన నాని : దేవినేని ఉమా

Jan 11,2024 | 08:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి నుంచి ఎంపి సీటు రాదన్న అభద్రతా భావంతోనే కేశినేని నాని పార్టీ మారారని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌ బ్యూరోసభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.…

పండగలా అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ : మంత్రులు రాజన్న దొర, చెల్లుబోయిన

Jan 11,2024 | 08:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను రాష్ట్రంలో పండగ వాతావరణంలో నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పీడిత రాజన్న దొర, బిసి…

బీచ్‌ శాండ్‌ తవ్వకాల టెండర్లు ఖరారు చేయొద్దు

Jan 11,2024 | 08:18

 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి : విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార మండలం పరిధుల్లో బీచ్‌ శాండ్‌ తవ్వకాల టెండర్లను ఖరారు చేయొద్దని హైకోర్టు…

9,836 గ్రామాల్లో వికసిత్‌ సంకల్పయాత్ర పూర్తి : అజయ్ జైన్‌

Jan 11,2024 | 08:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,836 గ్రామాల్లో వికసిత్‌ సంకల్పయాత్ర పూర్తయ్యిందని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజరుజైన్‌…

పెండింగ్‌ వేతనాలు, బిల్లులు చెల్లించాలి

Jan 11,2024 | 08:14

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ మంత్రి బొత్సకు వినతి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పెండిగ్‌ వేతనాలు, బిల్లులు వెంటనే…

జిందాల్‌తో ఎంఒయును రద్దు చేయాలి

Jan 11,2024 | 08:11

స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : జిందాల్‌తో జరిగిన ఎంఒయును రద్దు చేయాలని, కార్మికులకు నూతన వేతనాలు అమలు…

భిక్షాటనతో మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 11,2024 | 08:10

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ 16వ రోజుకు చేరిన ఆందోళనలు ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది.…