లేటెస్ట్ న్యూస్

  • Home
  • చందాలతో తాగునీటి పైపులైన్‌ ఏర్పాటు

లేటెస్ట్ న్యూస్

చందాలతో తాగునీటి పైపులైన్‌ ఏర్పాటు

May 31,2024 | 23:35

పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై విసుగెత్తి గుమ్మడి గండువ గిరిజనుల నిర్ణయం ప్రజాశక్తి – హుకుంపేట (అల్లూరి జిల్లా) :చందాలు వేసుకుని తాగునీటి పైపులైన్‌ ఏర్పాటు చేసుకునే పనిలోకి…

స్వాతిపై దాడి కేసులో కేజ్రీవాల్‌ పిఎకు 14 రోజుల కస్టడీ

May 31,2024 | 23:30

న్యూఢిల్లీ : ఆప్‌ ఎంపి స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్‌కుమార్‌కు ఢిల్లీలోని కోర్టు శుక్రవారం 14 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీ విధించింది. ఈ నెల ప్రారంభంలో…

ఒప్పందం కుదరాలంటే దాడులు తక్షణమే నిలిపేయాలి- తేల్చి చెప్పిన హమాస్‌

May 31,2024 | 23:25

గాజా : ఇజ్రాయిల్‌ గనక దాడులను ఆపేసినట్లైతే బందీలు, ఖైదీల మార్పిడితో సహా పూర్తి స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా వున్నామని హమాస్‌ గురువారం మధ్యవర్తులకు తెలిపింది.…

పొత్తిళ్లలోని పసికందు మృతి

May 31,2024 | 23:18

-వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన -విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు, సూపరింటెండెంట్‌ హామీ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :తొమ్మిది నెలలు ఊపిరి బిగ పట్టుకొని…

హర్యానా నుంచి అదనపు నీటి సరఫరా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ప్రభుత్వం

May 31,2024 | 23:17

న్యూఢిల్లీ : సంక్షోభంలో ఉన్న దేశ రాజధానికి మరింత నీటిని సరఫరా చేయాలని హర్యానాకు దిశానిర్దేశం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా…

ప్రభుత్వాలు ఏవైనా పోరాటాలు ఆగవు

May 31,2024 | 23:11

-పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ప్రభుత్వాలు ఏవైనా పోరాటాలు ఆగవని సిఐటియు రాష్ట్ర…

నరేంద్ర మోడీవి పగటి కలలు – కె నారాయణ

May 31,2024 | 22:50

ప్రజాశక్తి-తిరుపతి సిటీ :’రాష్ట్రంలో జగన్‌ వై నాట్‌ 175 అంటున్నట్లే… కేంద్రంలో నరేంద్ర మోడీ వై నాట్‌ 400 అంటున్నారు. ఇది మోడీ పగటి కల మాత్రమే.…

జస్టిస్‌ శేషసాయికి హైకోర్టు వీడ్కోలు

May 31,2024 | 22:45

ప్రజాశక్తి-అమరావతి :జూన్‌ 2న పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయికి హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు చెప్పింది. జూన్‌ 2న ఆదివారం కావడంతో…

జూన్‌ 7,8 తేదీల్లో హైదరాబాద్‌లో ‘ప్రపంచ వరి’ సదస్సు – మంత్రి తుమ్మల

May 31,2024 | 22:42

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :జూన్‌ 7,8 తేదీల్లో హైదరాబాద్‌నగరంలో ‘ప్రపంచ వరి’ సదస్సు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రపంచ…