లేటెస్ట్ న్యూస్

  • Home
  • పాణ్యం బరిలో గౌస్‌ దేశాయ్ – సిపిఎం ప్రకటన

లేటెస్ట్ న్యూస్

పాణ్యం బరిలో గౌస్‌ దేశాయ్ – సిపిఎం ప్రకటన

Apr 15,2024 | 08:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నంద్యాల జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా డి గౌస్‌ దేశాయ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర…

ఎంఎస్‌పి ఊసెత్తని బిజెపి

Apr 15,2024 | 08:21

నిరుద్యోగ యువత ఆకాంక్షలు లేవు ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో 2024 మేనిఫెస్టో విడుదల ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అన్నదాతలకు గతంలో వాగ్ధానం చేసిన కనీస మద్దతు ధర…

పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తాజా జాబితా

Apr 15,2024 | 07:54

న్కూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ 10 మందితో మరో జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌…

మత్స్యకారుల ఉపాధికి ముప్పు!

Apr 15,2024 | 00:30

-సముద్ర జలాల్లోకి అరబిందో ఫార్మా పైపు లైన్‌ -గగ్గోలు పెడుతున్న గంగపుత్రులు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :ఫార్మా కంపెనీలు, ఇతర పారిశ్రామిక సంస్థల వల్ల తమ ఉపాధికి…

కవితతో కెటిఆర్‌ భేటీ

Apr 15,2024 | 00:13

రేపు కవితను కోర్టు ప్రవేశపెట్టనున్న సిబిఐ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఆమె…

1983 ఎన్నికలు – తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు

Apr 15,2024 | 00:10

చదరంగంలో పావుల్లా ముఖ్యమంత్రులను మార్చేస్తూ.. ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై.. పుచ్చలపల్లి సుందరయ్య అఖిలపక్ష సమరాన్ని ప్రారంభించి ముందుకు సాగుతున్న కాలమది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ…

రాజ్యాంగాన్ని రద్దు చేసే ఉద్దేశ్యంతో బిజెపి: స్టాలిన్‌

Apr 15,2024 | 00:01

చెన్నై : అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే భయంకరమైన ఉద్దేశ్యంతో బిజెపి ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. ఆదివారం…

ఉద్యమాలకు స్ఫూర్తి యార్లగడ్డ జోయ – పుస్తకావిష్కరణలో వడ్డే, వి.శ్రీనివాసరావు

Apr 14,2024 | 23:57

ప్రజాశక్తి – చందర్లపాడు (ఎన్‌టిఆర్‌ జిల్లా):బాల్యం నుండే ఉద్యమాల బాట పట్టిన యార్లగడ్డ జోయ భవిష్యత్‌ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తారని మాజీ మంత్రి, రాజ్యాంగ హక్కుల వేదిక,…

మహిళలకు ఏటా లక్ష : ఆర్‌జెడి మ్యానిఫెస్టో

Apr 14,2024 | 23:55

పాట్నా : రక్షాబంధన్‌ రోజున పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు ఇస్తామని ఆర్‌జెడి (రాష్ట్రియ జనతాదళ్‌) ప్రకటించింది. పరివర్తన్‌ పత్ర పేరుతో 24 హామీలతో కూడిన…