‘ది 100’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్
ఆర్కే సాగర్ని విక్రాంత్ ఐపీఎస్గా పరిచయం చేస్తూ ‘ది 100’ ఫస్ట్ లుక్ డ మోషన్ పోస్టర్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా…
హైదరాబాద్ : రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం, హౌసింగ్, విద్యా రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.…
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది. తాజాగా ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శింగా సీహెచ్ శివలింగయ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా అశ్విని…
ప్రజాశక్తి-యంత్రాంగం : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) నేతృత్వంలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్లో జరగనుంది. చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్…
ప్రజాశక్తి-గుంటూరు : ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పెన్షనర్ల హక్కుల సాధన కోసం ఉద్యమాలే శరణ్యమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. గుంటూరులో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ యునైటెడ్…
రుద్రూర్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రూ.25 లక్షలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం…
కోనపపేటలో రోడ్డుపై మత్స్యకారులు బైఠాయింపు ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : అరబిందో ఫార్మా పరిశ్రమలో సముద్రంలో వేసిన పైపులైన్లు తొలగించకపోతే రానున్న ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామని మత్స్యకారులు రోడ్డుపై…
ఆదిభట్ల: తెలంగాణలో భూ కబ్జాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుతో పాటు మరో 38 మంది…