లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రజల భూముల్ని లాక్కునేందుకే నల్ల చట్టం : దేవినేని ఉమ

లేటెస్ట్ న్యూస్

ప్రజల భూముల్ని లాక్కునేందుకే నల్ల చట్టం : దేవినేని ఉమ

Jan 1,2024 | 08:21

అమరావతి: ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్‌ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్‌, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత…

12వ రోజు ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగుల సమ్మె

Jan 1,2024 | 08:21

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 12వ రోజుకి చేరుకుంది. సమ్మె సందర్భంగా…

ఖైదీకి కొవిడ్‌ పాజిటివ్‌.. ఏపీలో పెరుగుతున్న కేసులు

Jan 1,2024 | 08:20

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా విజఅంభిస్తున్న వేరియంట్‌ కొవిడ్‌ కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో 90కి పైగా…

‘గుంటూరు కారం’ను భారీగా విడుదల చేస్తాం :నాగవంశీ

Jan 1,2024 | 08:20

హైదరాబాద్‌: మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ . సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ…

రాజమండ్రిలో 5, 6, 7 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు మహాసభ

Jan 1,2024 | 08:19

-ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా):రాజమండ్రిలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభ కరపత్రాలను అద్దంకిలోని రోటరీ సంస్థ…

రేపటి నుంచి రూ.3 వేల పెన్షన్‌ పంపిణీ

Jan 1,2024 | 08:19

– 8 వరకు మహోత్సవాలు – మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు సోమవారం నుంచి రూ.3 వేల…

అడవిపై గొడ్డలి వేటు!

Jan 1,2024 | 08:18

ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీ ప్రాంతాల్లో బొగ్గు మైనింగ్‌ అదానీ కంపెనీలకు 370 కోట్ల టన్నుల నిక్షేపాల అప్పగింతకు బిజెపి ఆత్రం మన్యం బిడ్డలకు, పర్యావరణవేత్తలకు తొలి గిరిజన సిఎం…

మెయిన్‌ లైన్లో ఆగిన యశ్వంత్‌పూర్‌కారటగి ఎక్స్‌ప్రెస్‌

Jan 1,2024 | 08:19

-రైలుఇబ్బంది పడ్డ ప్రయాణికులు ప్రజాశక్తి-రాయదుర్గం :యశ్వంతపూర్‌ నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజూ తిరిగే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం వేకువజామున 4:40 గంటలకు…

జనవరి 31లోగా రేషన్‌కార్డు, ఆధార్‌ నంబర్లను అనుసంధానం : దేవేందర్‌సింగ్‌ చౌహాన్‌

Dec 31,2023 | 14:54

తెలంగాణ: దేశవ్యాప్తంగా పేదలకు రేషన్‌ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌ అందజేస్తోంది. ప్రస్తుతం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’ అనే పథకం ద్వారా…