లేటెస్ట్ న్యూస్

  • Home
  • నా అధికారం పేదలకు మేలు చేయడానికే : టీటీడీ చైర్మన్‌ భూమన

లేటెస్ట్ న్యూస్

నా అధికారం పేదలకు మేలు చేయడానికే : టీటీడీ చైర్మన్‌ భూమన

Feb 13,2024 | 11:25

ప్రజాశక్తి-తిరుపతి : నా అధికారం పేదలకు మేలు చేయడానికేననీ, తాను కూడా ఎర్ర జెండా నీడన పెరిగిన వాడినేనని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం…

భారత బౌలర్‌ రికార్డు.. 4 బంతుల్లో 4 వికెట్లు..

Feb 13,2024 | 11:14

భారత బౌలర్‌, మధ్యప్రదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ కుల్వంత్‌ కేజ్రోలియా రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డుల్లోకెక్కాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ…

ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పు ఎప్పుడో…?

Feb 13,2024 | 11:12

నవంబర్‌ 2న రిజర్వ్‌ చేసిన కోర్టు న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం దేశ ప్రజలందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల బాండ్ల…

పరిహారం.. పరిహాసం !

Feb 13,2024 | 11:08

రైతులకు అందని మిచౌంగ్‌ తుపాను పంట నష్టం అన్నదాతకు అందాల్సిన నష్ట పరిహారం సుమారు రూ.41 కోట్లు దాళ్వా పెట్టుబడులకు రైతుల ఇబ్బందులు ప్రజాశక్తి – ఏలూరు…

పార్లమెంట్‌ సమావేశాల రోజులు తగ్గినయ్

Feb 13,2024 | 10:51

17వ లోక్‌సభలో ఏడాదికి సగటున 55 రోజులే మొదటి లోక్‌సభలో ఇది 135 రోజులు పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ అధ్యయనం న్యూఢిల్లీ : భారత్‌లో సాధారణ ఎన్నికలు…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Feb 13,2024 | 10:51

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసన సభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు కన్నుమూత

Feb 13,2024 | 10:43

హైదరాబాద్‌ : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం నెలకొంది. భట్టి విక్రమార్క సోదరుడు డాక్టర్‌ వెంకటేశ్వర్లు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయుర్వేద…

హైదరాబాద్‌ పాతబస్తీలో ఐటీ సోదాలు

Feb 13,2024 | 10:33

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని పాతబస్తీలో మరోసారి ఐటీ సోదాల కలకలం రేగింది. కింగ్స్‌ ప్యాలెస్‌ యజమాని షానవాజ్‌ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. గతంలో షానవాజ్‌…