లేటెస్ట్ న్యూస్

  • Home
  • విశాఖ ఉక్కును కాపాడుకుందాం

లేటెస్ట్ న్యూస్

విశాఖ ఉక్కును కాపాడుకుందాం

Apr 10,2024 | 20:56

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని టిడిపి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.…

కొనసాగుతున్న వలంటీర్ల రాజీనామాల పర్వం

Apr 10,2024 | 20:53

ప్రజాశక్తి-యంత్రాంగం : వలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 848 మంది వలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపిడిఒ, మున్సిపల్‌ కార్యాలయాల్లో,…

జనసేన స్టార్‌ క్యాంపెయినర్లు వీరే

Apr 10,2024 | 20:52

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ నియమించారు. క్యాంపెయినర్లలో…

శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు

Apr 10,2024 | 20:46

ప్రజాశక్తి – శ్రీశైలం : శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు పూర్ణాహుతి, అశ్వవాహన సేవ, నిజాలంకరణ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో…

వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఆర్‌

Apr 10,2024 | 20:32

ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : మాజీ ఎమ్మెల్యే, రాయచోటి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌ రమేష్‌ కుమార్‌రెడ్డి బుధవారం వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా వినుకొండ వద్ద…

పోలీసు స్టేషన్‌పై దాడి ఘటనలో ముగ్గురు వైసిపి నేతలపౖౖె కేసు

Apr 10,2024 | 22:40

ప్రజాశక్తి-కృష్ణాప్ర్రతినిధి : కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటనలో అధికార వైసిపికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతోపాటు అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌పై చిలకలపూడి స్టేషన్‌లో బుధవారం…

సంకల్ప్‌ దర్శకత్వంలో శర్వానంద్‌!

Apr 10,2024 | 20:07

సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్‌ ఓ కొత్త సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సంకల్ప్‌ చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్‌ ఓకే చెప్పారని సమాచారం. ‘శర్వా-38’గా రానున్న…

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా …

Apr 10,2024 | 20:02

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి సంజీవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్‌…

‘హీరామండి’ ట్రైలర్‌ విడుదల

Apr 10,2024 | 20:00

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్‌ సిరీస్‌ ‘హీరామండి’ : ది డైమండ్‌ బజార్‌. ఈ సిరీస్‌తోనే భన్సాలీ, డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్‌లోకి అడుగు…