లేటెస్ట్ న్యూస్

  • Home
  • వైసిపి పాలనలో బిసిలు బతకాలంటే భయపడే పరిస్థితులు : మాజీ మంత్రి కొల్లు

లేటెస్ట్ న్యూస్

వైసిపి పాలనలో బిసిలు బతకాలంటే భయపడే పరిస్థితులు : మాజీ మంత్రి కొల్లు

Jan 30,2024 | 10:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి పాలనలో బిసిలు బతకాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో…

క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందే

Jan 30,2024 | 10:36

 సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీం స్పష్టం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని శ్రీమంతుడు సినిమా దర్శకుడు…

టెక్స్‌టైల్స్‌ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Jan 30,2024 | 10:19

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన పరిధిని కలిగిన టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమలశాఖ మంత్రి…

హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి : ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలు

Jan 30,2024 | 09:04

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల సందర్భంగా డ్రైవర్లకు తీవ్రమైన శిక్షలను విధించేలా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహితలోని 106(1), 106(2) చట్ట సవరణను…

రాజ్యసభ కోసం వ్యూహ ప్రతివ్యూహాలు

Jan 30,2024 | 15:33

షెడ్యూల్‌ విడుదల చేసిన ఇసి వైసిపి రెబల్స్‌పై స్పీకర్‌ విచారణ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటడాన్ని…

కుర్రాళ్ల సత్తాకు పరీక్ష

Jan 30,2024 | 08:09

నేడు న్యూజిలాండ్‌ జట్టుతో సూపర్‌-6 మ్యాచ్‌ ఐసిసి అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ జొహన్నెస్‌బర్గ్‌: ఐసిసి అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో దుర్భేధ్యఫామ్‌లో ఉన్న భారత యువ క్రికెటర్లకు అసలు…

నిధుల కోసం…బిసి భవన్‌ ముట్టడించిన రజకులు

Jan 30,2024 | 08:10

 తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నాలుగున్నరేళ్ల కాలంలో నిధులు కేటాయించకుండా వైసిపి ప్రభుత్వం రజకులను మోసం చేసిందని, ఆ మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలని…

విద్యుత్‌ భారాలపై వామపక్షాల నిరసన

Jan 30,2024 | 08:09

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం)విద్యుత్‌ ఛార్జీల పెంపు జోలికి వెళ్లబోమని, ఉన్న ఛార్జీలు తగ్గించి ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం తన…

రజక వృత్తిదారుల అభ్యున్నతిని విస్మరించిన ప్రభుత్వాలు

Jan 30,2024 | 08:08

సేవా వృత్తిగా భావించి పథకాలన్నీ వర్తింపజేయాలి రజక వృత్తిదార్ల సంఘం రాష్ట్ర సదస్సు డిమాండ్‌ ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : రజకవృత్తిని సేవా వృత్తిగా భావించి కేంద్ర,…