నేను పార్టీ మారడం లేదు : మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్నాథ్
భోపాల్ : తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మూడు…
భోపాల్ : తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మూడు…
హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్ఆర్ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు.…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భూమిని గుర్తించే ప్రక్రియలో 1996లో టిఎన్ గోదావర్మన్ తిరుమల్పాడ్ తీర్పులో పేర్కొన్న ‘అటవీ’ నిర్వచనం ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా…
848 ప్రాజెక్టుల అమలులో మూడేళ్ల జాప్యంతో అదనపు భారం న్యూఢిల్లీ : దేశంలో అనేక రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. 848 ప్రాజెక్టుల అమలులో సగటును మూడు…
పుదుచ్చేరి : రేషన్ షాపులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పుదుచ్చేరిలో రాత్రి, పగలు మొత్తం రోజంతా సిపిఎం ఆందోళన నిర్వహించింది. ఇక్కడి కొక్కు పార్క్ వద్ద…
రైల్వే బోర్డుపై పీపుల్స్ కమిషన్ ఆగ్రహం పరిశీలించాలంటూ కాగ్కు లేఖ న్యూఢిల్లీ : లాభాలు ఆర్జిస్తున్న నాలుగు ఉత్పత్తి యూనిట్లను ప్రయివేటీకరించేందుకు రైల్వే బోర్డు చేసిన ప్రతిపాదనపై…
పెరుగుతున్న ఆకలి కేకలు అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం రఫా : యునిసెఫ్ ఇజ్రాయిల్ ఆక్రమణలకు ముగింపు పలకాలి అంతర్జాతీయ న్యాయ స్థానంలో పాలస్తీనా డిమాండ్ ది…
ప్రజాశక్తి-ప్రకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢకొీన్నాయి.…
న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై క్రిమినల్ కార్యకలాపాలు చేపట్టకుండా సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పాలక పక్షానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన సాగించడమనేది…