లేటెస్ట్ న్యూస్

  • Home
  • తిరుమలలో తగ్గిన యాత్రీకుల రద్దీ

లేటెస్ట్ న్యూస్

తిరుమలలో తగ్గిన యాత్రీకుల రద్దీ

Apr 23,2024 | 13:16

తిరుపతి : తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సంఖ్య మంగళవారానికి కొంత తగ్గుముఖంపట్టింది. సోమవారంనాడు స్వామివారిని 62,894 మంది దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారి…

చిన్నమండెంలో జంటహత్యల కలకలం

Apr 23,2024 | 13:02

ప్రజాశక్తి-చిన్నమండెం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో సోమవారం రాత్రి జరిగిన జంట హత్యల సంఘటన కలకలం రేపింది. దిగువగొట్టివీడు గ్రామం కమ్మపల్లెకు చెందిన రాచపల్లె…

కొండపల్లి బాలికోన్నత పాఠశాలకు అత్యున్నత ఫలితాలు

Apr 23,2024 | 13:00

కొండపల్లి : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండల స్థాయిలో కొండపల్లిలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు 577/600 మార్కులు సాధించి ప్రథమస్థానంలో…

సిఎం సమక్షంలో వైసిపిలో చేరికలు..ఉత్సాహంగా సిఎం జగన్‌ బస్సుయాత్ర

Apr 23,2024 | 12:48

విశాఖపట్టణం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం బస్సుయాత్ర’ మంగళవారంనాడు 21వ రోజు విశాఖపట్టణం జిల్లాలో…

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం : సిఎం జగన్‌

Apr 23,2024 | 12:56

ప్రజాశక్తి-విశాఖ : స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సిఎం జగన్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర…

చైతన్య స్ఫూర్తిగా కళ్ళం.. కష్టజీవుల సమస్యలపై నిరంతర పోరాటం..

Apr 23,2024 | 12:41

ఆయన చైతన్య స్ఫూర్తి. కష్టపడి ఎదిగిన ఆయన మరెందరో కష్టజీవులకు ఊతమయ్యారు. జైళ్లు, నిర్బంధాలు ఆయన్ని వెనక్కి లాగలేదు. నిబద్ధతతో లక్ష్యసాధనకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయనే…

అన్నేరావుపేట గొంతెండిపోతోంది…!

Apr 23,2024 | 12:04

ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : తాగడానికి నీరు లేక మండుటెండల్లో తీవ్ర నీటి ఎద్దడితో అన్నేరావుపేట వాసులు ఇబ్బందులుపడుతున్నారు. రెడ్డిగూడెం మండలం, అన్నేరావుపేట గ్రామంలోని బిసి…

చిల్లకూరులో భారిగా పట్టుబడ్డ బంగారం, వెండి

Apr 23,2024 | 11:55

ప్రజాశక్తి-తిరుపతి : అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే..…

కాజాలో జొన్నశివశంకర్‌ విస్తృత ప్రచారం

Apr 23,2024 | 11:38

ప్రజాశక్తి-మంగళగిరి రూరల్‌ (గుంటూరు) : ఎర్ర జెండాలు చేత పట్టి… వీధి వాడ కలియపట్టి… ప్రజల ఓట్లను అభ్యర్ధిస్తూ సీపీఐ, కాంగ్రెస్‌ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్న…