తిరుమలలో తగ్గిన యాత్రీకుల రద్దీ
తిరుపతి : తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సంఖ్య మంగళవారానికి కొంత తగ్గుముఖంపట్టింది. సోమవారంనాడు స్వామివారిని 62,894 మంది దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారి…
తిరుపతి : తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సంఖ్య మంగళవారానికి కొంత తగ్గుముఖంపట్టింది. సోమవారంనాడు స్వామివారిని 62,894 మంది దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారి…
ప్రజాశక్తి-చిన్నమండెం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో సోమవారం రాత్రి జరిగిన జంట హత్యల సంఘటన కలకలం రేపింది. దిగువగొట్టివీడు గ్రామం కమ్మపల్లెకు చెందిన రాచపల్లె…
కొండపల్లి : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎన్టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల స్థాయిలో కొండపల్లిలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు 577/600 మార్కులు సాధించి ప్రథమస్థానంలో…
విశాఖపట్టణం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం బస్సుయాత్ర’ మంగళవారంనాడు 21వ రోజు విశాఖపట్టణం జిల్లాలో…
ప్రజాశక్తి-విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సిఎం జగన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర…
ఆయన చైతన్య స్ఫూర్తి. కష్టపడి ఎదిగిన ఆయన మరెందరో కష్టజీవులకు ఊతమయ్యారు. జైళ్లు, నిర్బంధాలు ఆయన్ని వెనక్కి లాగలేదు. నిబద్ధతతో లక్ష్యసాధనకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయనే…
ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్టిఆర్) : తాగడానికి నీరు లేక మండుటెండల్లో తీవ్ర నీటి ఎద్దడితో అన్నేరావుపేట వాసులు ఇబ్బందులుపడుతున్నారు. రెడ్డిగూడెం మండలం, అన్నేరావుపేట గ్రామంలోని బిసి…
ప్రజాశక్తి-తిరుపతి : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే..…
ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ (గుంటూరు) : ఎర్ర జెండాలు చేత పట్టి… వీధి వాడ కలియపట్టి… ప్రజల ఓట్లను అభ్యర్ధిస్తూ సీపీఐ, కాంగ్రెస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్న…