లేటెస్ట్ న్యూస్

  • Home
  • గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన

లేటెస్ట్ న్యూస్

గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన

May 24,2024 | 23:42

200 మందికిపైగా ఇయు సిబ్బంది లేఖ బ్రసెల్స్‌: గాజాలో మానవ హక్కుల ఉల్లంఘనపై యూరోపియన్‌ యూనియన్‌లోని వివిధ సంస్థలకు చెందిన 200మందికిపైగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.…

గుండెపోటుతో యుటిఎఫ్‌ నాయకులు మహబూబ్‌ అలీ మృతి

May 24,2024 | 22:52

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : గుండెపోటుతో తెలంగాణ యుటిఎఫ్‌ ఆడిట్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ మహబూబ్‌ అలీ మృతి చెందారు. మహుబూబ్‌ అలీ కూతురు పెళ్లి…

ఐఎఎస్‌ల ఎంపిక ఇంటర్వ్యూలు నిబంధనలకు విరుద్ధం

May 24,2024 | 22:49

యుపిఎస్‌సి ఛైర్మన్‌కు చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర కేడర్‌ అధికారులను ఐఎఎస్‌లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి…

ఎసిఎ అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసరుగా జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌

May 24,2024 | 22:48

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎసిఎ) అంబుడ్స్‌మన్‌గా రాష్ట్ర హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఎసిఎ ఎథిక్స్‌ ఆఫీసరుగా కూడా…

కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

May 24,2024 | 22:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై ఈ నెల…

అభ్యర్థులకు సిసి టివి లింక్‌పై వివరాలివ్వండి

May 24,2024 | 22:43

 స్ట్రాంగ్‌ రూమ్‌ల చుట్టూ సిసి కెమెరాల ఏర్పాట్ల వివరాలివ్వండి : ఇసికి హైకోర్టు ఆదేశం ప్రజాశక్తి-అమరావతి :ఇవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఏర్పాటుచేసిన సిసి టివి లింక్స్‌ను…

కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఫైనల్‌కు భారత్‌

May 24,2024 | 22:18

సెమీస్‌కు దీపిక కుమారి సియోల్‌(కొరియా): ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-2లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. శుక్రవారం జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ ఫైనల్‌కు చేరింది.…

పదేళ్లలో రూ.8లక్షల కోట్లకు యూజ్డ్‌ కార్ల మార్కెట్‌

May 24,2024 | 21:58

ఫైనాన్స్‌లో రెట్టింపు మార్కెట్‌ లక్ష్యం కార్స్‌24 వ్యవస్థాపకుడు గజేంద్ర వెల్లడి హైదరాబాద్‌ : వినియోగించిన కార్ల (యూజ్డ్‌ కార్ల)కు ఫైనాన్సింగ్‌లో తమ సంస్థకు ప్రస్తుతం ఐదు శాతం…

ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్‌ రూ.2900 కోట్ల పెట్టుబడులు

May 24,2024 | 21:56

న్యూఢిల్లీ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అల్పాబెట్‌కు చెందిన గూగుల్‌ 350 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2900 కోట్లు) పెట్టుబడులు పెట్టింది.…