లేటెస్ట్ న్యూస్

  • Home
  • రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమితో పని చేస్తాం : సిపిఐ నారాయణ

లేటెస్ట్ న్యూస్

రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమితో పని చేస్తాం : సిపిఐ నారాయణ

Feb 18,2024 | 14:56

అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన…

విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నాం : సీఎం రేవంత్‌

Feb 18,2024 | 14:49

హైదరాబాద్‌: తెలంగాణ అభివఅద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో తెలంగాణ స్టేట్‌ ఫైర్‌…

ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతావా?.. సీఎం జగన్ చంద్రబాబు సవాల్

Feb 18,2024 | 14:49

ప్రజాశక్తిఅమరావతి:  అనంతపురం జిల్లా రాప్తాడు ‘సిద్ధం’ సభలో పలు ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన…

యూట్యూబ్‌ మాజీ సిఇఒ కుమారుడు మృతి

Feb 18,2024 | 14:48

వాషింగ్టన్‌ :    యూట్యూబ్‌ మాజీ సిఇఒ సుసాన్‌ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్‌ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ వారం ప్రారంభంలో జరిగిన ఘటన…

‘చంద్రబాబు’కి రక్తాభిషేకం

Feb 18,2024 | 12:42

బుద్దా వెంకన్న స్వామి భక్తి ప్రదర్శన  ప్రజాశక్తి-వన్ టౌన్ : తనకు టికెట్ ఇవ్వకపోయినా సిబిఎన్ జిందాబాద్ అనే అంటానని టిడిపి నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు.…

మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటి ముట్టడి..

Feb 18,2024 | 12:54

ప్రజాశక్తి-విశాఖ : మెగా డీఎస్సీ కోసం విశాఖలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటిని ముట్టడించారు.…

మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణం

Feb 18,2024 | 12:15

సూర్యాపేట: సూర్యాపేటలో జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్‌ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. మోతె మండలం…

తెలంగాణ బీజేపీ నేత ఇంట్లో ఐటీ దాడులు

Feb 18,2024 | 12:00

హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ నేత శ్రీరాములు యాదవ్‌ ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఆదివారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్‌లో ఉన్న శ్రీరాములు యాదవ్‌…

అప్పన్న స్వామిని దర్శించుకున్న లోకేష్ 

Feb 18,2024 | 12:01

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక…