కరీంనగర్లో భారీగా నగదు పట్టివేత
కరీంనగర్ : కరీంనగర్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ప్రతిమ హౌటల్లో తనిఖీలు చేపట్టి రూ.6.65 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. నగదుకు…
కరీంనగర్ : కరీంనగర్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ప్రతిమ హౌటల్లో తనిఖీలు చేపట్టి రూ.6.65 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. నగదుకు…
వైసిపి ప్రజాప్రతినిధులు బయటకు రావాలి వివేకా వర్థంతి సభలో షర్మిల, సునీత ప్రజాశక్తి -కడప ప్రతినిధి :మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హంతకుల్ని కాపాడుతున్న వారికి గుణపాఠం చెప్పాల్సిన…
-బిజెపిని శిక్షించాల్సిందే: సీతారాం ఏచూరి న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లు అనే పేరుతో భారీ దోపిడీ జరిగిందని, ఇందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా గజ్జల వెంకట లక్ష్మిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్టి కృష్ణబాబు…
న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ చీఫ్, మానవ హక్కుల కార్యకర్త ఆడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్దాస్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. సుమారు 50…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక్క రోజుముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఎ పెంచింది. ఈ మేరకు ఆర్థికశాఖ 30వ నెంబర్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్-1 పోస్టుల అక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే ప్రధాన ముద్దాయి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…
– అధినేత తీరుపై టిడిపి శ్రేణుల నిరసనాగ్రహం – పోటీ చేసి తీరుతామంటున్న జవహర్, ఎన్విఎస్ఎన్ వర్మ ప్రజాశక్తి – యంత్రాంగం:టిడిపికి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో బిజెపి…
ప్రజాశక్తి-అమరావతి :విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గెజిటెడ్ ఆఫీసర్లకు పలు అధికారాలు కల్పించాలని ఆ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) కొల్లి రఘురామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఎలా…