లేటెస్ట్ న్యూస్

  • Home
  • వైజ్ఞానిక రంగంలోనూ లింగ వివక్ష!

లేటెస్ట్ న్యూస్

వైజ్ఞానిక రంగంలోనూ లింగ వివక్ష!

Feb 11,2024 | 07:19

ఉన్నత విద్యలో మహిళలు అద్భుతమైన పురోగతిని సాధించినప్పటికీ, శాస్త్ర, సాంకేతిక రంగాలలో వారు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆందోళనకరం. 2016 నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 11న…

ఆ స్వేచ్ఛ నాకు ఉంది..

Feb 11,2024 | 07:32

చాలామంది హీరోయిన్లు సినిమా ఇండిస్టీకి ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా పెళ్లి తర్వాత నటించలేరు. గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటారు. కొందరు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవ్వగా మరికొంతమంది హీరోయిన్లు…

దళిత సంఘటనాత్మక కవిత్వం

Feb 11,2024 | 07:33

కులాధిపత్యం, మతాధిపత్యం, ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన, ఎదుగుతున్న భూస్వాముల ఆగడాలకు సామాన్యులు బలౌతున్నారు. పాలకుల అండదండలతో ఎస్సీలు, ఎస్టీలపై అనేకచోట్ల దాడులు జరుగుతూనే వున్నాయి. అన్నిరంగాల్లోనూ అనాదిగా…

పిల్లల్ని కొట్టకండి..!

Feb 11,2024 | 07:32

Pareపిల్లల్ని కొందరు తల్లిదండ్రులు చీటికీమాటికీ చెయ్యి చేసుకుంటుంటారు. ఇది సరైనది కాదంటున్నారు మనస్తత్వ నిపుణులు. అలా చేయడం వల్ల పిల్లల్లో మానసిక కుంగుబాటు వస్తుందని, మరికొందరిలో ప్రవర్తనాపరమైన…

ప్రజలను మభ్యపెడుతున్న బిజెపి, వైసిపి, టిడిపి

Feb 10,2024 | 20:40

– మూడు రాజధానుల పేరిట ఆర్భాటం – చివరకు రాజధాని లేకుండా చేశారు : షర్మిల ప్రజాశక్తి – చింతపల్లి, నర్సీపట్నం టౌన్‌ విలేకరులు :రాష్ట్ర ప్రజలను…

మిమ్స్‌ ఉద్యోగుల హక్కులు కాలరాయడం తగదు – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వైవి

Feb 10,2024 | 20:01

ప్రజాశక్తి-నెల్లిమర్లమిమ్స్‌ :యాజమాన్యం ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికుల హక్కులు కాలరాయడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ…

నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి

Feb 10,2024 | 19:59

– గోదావరి బాలోత్సవం ప్రారంభ సభలో జెసి తేజ్‌భరత్‌ – విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి : ఎమ్మెల్సీ ఐవి ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి:చారిత్రక రాజమహేంద్రవరంలో జరుగుతున్న…

వికటించిన ఇంజక్షన్‌ – ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Feb 10,2024 | 20:03

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (కృష్ణా):ఇంజక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జలుబు, దగ్గుతో…

స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం దుర్మార్గం

Feb 10,2024 | 20:06

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):వేలాదిమందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని విశాఖ ఉక్కు పరిరక్షణ…