లేటెస్ట్ న్యూస్

  • Home
  • కవిత అరెస్టుకు నిరసనగా … బిఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసనలు

లేటెస్ట్ న్యూస్

కవిత అరెస్టుకు నిరసనగా … బిఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసనలు

Mar 16,2024 | 11:39

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా … తెలంగాణలో పలు చోట్ల బిఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలపడంతో…

యాదగిరి గుట్ట పులిహోర ప్రసాదంలో ఎలుక!

Mar 16,2024 | 11:14

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తయారు చేసే పులిహోర ప్రసాదంలో ఎలుక వచ్చినట్లు సోష ల్‌ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఓ కుటుంబానికి…

కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు

Mar 16,2024 | 11:19

తెలంగాణ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను రూస్‌ అరెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరిచారు. శుక్రవారం…

తగ్గుతున్న ఎండలు..తెలంగాణకు 4 రోజులపాటు వర్షాలు..

Mar 16,2024 | 11:00

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి. భానుడు భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఐఎండీ చల్లటి కబురు…

సింపుల్‌గా హీరో వెంకీ రెండో కూతురి వివాహం..!

Mar 16,2024 | 11:16

తెలంగాణ : విక్టరీ వెంకటేశ్‌ రెండో కూతురు హయవాహిని, విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడు నిషాంత్‌ ల పెళ్లి వేడుకలు నిన్న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో…

ఉండిలో టిడిపి రెబల్

Mar 16,2024 | 11:00

ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రజాశక్తి-భీమవరం : ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలపూడి శివ ) రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా…

కవితకు వైద్య పరీక్షలు

Mar 16,2024 | 10:27

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం రాత్రి ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడి ప్రత్యేక సెల్‌లో ఆమెను ఉంచినట్టు సమాచారం.…

అనుమతుల కోసం నజరానాలు

Mar 16,2024 | 10:41

రూ.825 కోట్ల విరాళాలు బాండ్ల కొనుగోలులో మైనింగ్‌, స్టీల్‌ కంపెనీలు న్యూఢిల్లీ : ఏ ప్రాజెక్టు నిర్వహించాలన్నా ప్రభుత్వం నుండి అనుమతులు ఊరికే రావు. అంతో ఇంతో…

ఎన్నికల బాండ్లు కొనుగోళ్లు – ఫార్మా,హెల్త్‌కేర్‌ @ రూ.900 కోట్లు

Mar 16,2024 | 10:35

న్యూడిల్లీ : దేశంలోని కనీసం 30 ఫార్మా, హెల్త్‌కేర్‌ కంపెనీలు రూ.900 కోట్ల విలువ కలిగిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందజేశాయి.…