లేటెస్ట్ న్యూస్

  • Home
  • క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు తీవ్ర అస్వస్థత

లేటెస్ట్ న్యూస్

క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు తీవ్ర అస్వస్థత

Jan 31,2024 | 11:48

విమానంలో హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్‌ ఢిల్లీ : అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్…

మాల్దీవుల ప్రాసిక్యూటర్‌ జనరల్‌పై దాడి

Jan 31,2024 | 11:39

మాలె :    గత ప్రభుత్వం నియమించిన మాల్దీవుల ప్రాసిక్యూటర్‌ జనరల్‌ హుస్సేన్‌ షమీమ్‌ దాడి జరిగింది.  బుధవారం ఉదయం షమీమ్‌ వ్యాయామం చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు…

కనీసం రూ.50వేల కోట్లు : సిఎంకు అధికారుల నివేదన

Jan 31,2024 | 11:23

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రానున్న రెండు నెలల కాలానికి కనీసం 50 వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌…

మరో హైజాక్‌ యత్నం భగ్నం

Jan 31,2024 | 11:26

19 మంది పాక్‌ సిబ్బందిని రక్షించిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర న్యూఢిల్లీ : 36 గంటల వ్యవధిలోనే మరొక హైజాక్‌ యత్నాన్ని భారత నౌకదళానికి చెందిన యుద్ధ నౌక…

కాటన్‌ బ్యారేజీపై రాకపోకలు నిలిపివేత

Jan 31,2024 | 11:03

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని కాటాన్‌ బ్యారేజీపై రాకపోకలను ఫిబ్రవరి 1 నుంచి పదిరోజుల పాటు నిలిపేయనున్నట్టు ఇఇ కాశీవిశ్వేశ్వరరావు తెలిపారు.…

విద్యుత్ ఘాతానికి నవ వరుడు మృతి

Jan 31,2024 | 10:51

మరొకరికి తీవ్ర గాయాలు సదుం వైద్యశాలకు తరలింపు ప్రజాశక్తి-సోమల : విద్యుత్ ఘాతానికి గురై నవ వరుడు మృతి చెందాడు. వివరాల్లోకెళితే చిత్తూరు జిల్లా సోమల మండలం…

గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు

Jan 31,2024 | 10:48

ప్రజాశక్తి-గన్నవరం: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్,చెన్నైల నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో…

గాయని సాహితీ కి వేటూరి పురస్కారం ప్రధానం

Jan 31,2024 | 10:40

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : వర్ధమాన సినీ నేపధ్య గాయని సాహితి కి వేటూరి యువ గాయని పురస్కారం ప్రధానం చేయడం అభినందనీయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు…

ఎపి శకటానికి తృతీయ బహుమతి

Jan 31,2024 | 10:38

సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం బహుమతులు అందజేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రదర్శించిన శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు లభించిన బహుమతులను కేంద్ర మంత్రి…