క్రికెటర్ మయాంక్ అగర్వాల్కు తీవ్ర అస్వస్థత
విమానంలో హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్ ఢిల్లీ : అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్…
విమానంలో హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్ ఢిల్లీ : అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్…
మాలె : గత ప్రభుత్వం నియమించిన మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్ దాడి జరిగింది. బుధవారం ఉదయం షమీమ్ వ్యాయామం చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రానున్న రెండు నెలల కాలానికి కనీసం 50 వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్…
19 మంది పాక్ సిబ్బందిని రక్షించిన ఐఎన్ఎస్ సుమిత్ర న్యూఢిల్లీ : 36 గంటల వ్యవధిలోనే మరొక హైజాక్ యత్నాన్ని భారత నౌకదళానికి చెందిన యుద్ధ నౌక…
మరొకరికి తీవ్ర గాయాలు సదుం వైద్యశాలకు తరలింపు ప్రజాశక్తి-సోమల : విద్యుత్ ఘాతానికి గురై నవ వరుడు మృతి చెందాడు. వివరాల్లోకెళితే చిత్తూరు జిల్లా సోమల మండలం…
ప్రజాశక్తి-గన్నవరం: గన్నవరం ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్,చెన్నైల నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్పోర్టులో…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : వర్ధమాన సినీ నేపధ్య గాయని సాహితి కి వేటూరి యువ గాయని పురస్కారం ప్రధానం చేయడం అభినందనీయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు…
సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం బహుమతులు అందజేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించిన శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు లభించిన బహుమతులను కేంద్ర మంత్రి…