లేటెస్ట్ న్యూస్

  • Home
  • సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తాం: సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు 

లేటెస్ట్ న్యూస్

సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తాం: సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు 

Apr 24,2024 | 00:01

ప్రజాశక్తి – గన్నవరం:రాష్ట్రంలో రాజకీయంగా గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య మూడుసార్లు గెలిచారు. ఆయన తర్వాత ఈ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచిన…

బిజెపిని, దాని మిత్రులను ఓడించండి

Apr 24,2024 | 08:57

-సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ పుణ్యవతి -కోలాహలంగా కురుపాం అభ్యర్థి మండంగి రమణ నామినేషన్‌ ప్రజాశక్తి- కురుపాం/గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) :గిరిజన జీవనానికి ఆటంకంగా…

మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ యత్నం : ఛత్తీస్‌గఢ్‌ సభలో మోడీ

Apr 23,2024 | 23:49

మహసముంద్‌ : మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పొడిగించి ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రయత్నించిందని, దేశంలో వ్యక్తిగత సంపదను ముస్లింలకు పంచి ఇవ్వడానికి కాంగ్రెస్‌ లోతైన కుట్ర పన్నిందని…

కాకినాడ సెజ్‌ రైతులకు న్యాయం చేస్తాం

Apr 23,2024 | 23:38

ఉప్పాడ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ -పిఠాపురంలో నామినేషన్‌ దాఖలు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, యు.కొత్తపల్లి :కాకినాడ సెజ్‌ రైతులకు న్యాయం చేయడంతోపాటు ఇక్కడ కాలుష్యం లేని…

ప్రజాస్వామ్య బలోపేతానికి పార్టీలు కృషిచేయాలి

Apr 23,2024 | 23:37

‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో వెంకయ్యనాయుడు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. పద్మ…

ఎబి కేసు విచారణ 29కు వాయిదా

Apr 23,2024 | 23:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్‌ ఎబి వెంకటేశ్వరరావుపై క్యాట్‌లో జరుగుతున్న విచారణ ఈ నెల 29కు వాయిదా పడింది. తనపై ఒకే కేసులో…

పేదల పక్షపాతి జగన్‌ : రావెల

Apr 23,2024 | 23:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచిపోయారని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు.…

ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలి – సిఇఒకు ఎన్‌డిఎ ఫిర్యాదు

Apr 23,2024 | 23:11

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో మే ఒకటిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇళ్ల వద్దే పింఛను పంపిణీ చేసేటట్లు చర్యలు చేపట్టాలని ఇసికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు…

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉపా నిందితుడికి బెయిల్‌ నిరాకరించిన హైకోర్టు

Apr 23,2024 | 23:10

న్యూఢిల్లీ: ఢిల్లీలో 2020 అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని వ్యాఖ్యానించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో ఉపా కింద అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడికి బెయిల్‌…