వైసిపికి మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్రెడ్డి రాజీనామా
ప్రజాశక్తి-కావలి (నెల్లూరు జిల్లా):నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్రెడ్డి వైసిపికి రాజీనామా చేశారు. నెల్లూరు బాపూజీనగర్లోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల…
ప్రజాశక్తి-కావలి (నెల్లూరు జిల్లా):నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్రెడ్డి వైసిపికి రాజీనామా చేశారు. నెల్లూరు బాపూజీనగర్లోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల…
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ ఆసుపత్రి వైద్యులు…
శ్రీసత్యసాయి : టీడీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి స్పృహతప్పి పడిపోయారు. మొదటి రోజు…
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలిలో టిఎంసి ఎమ్మెల్యే షేక్ షాజహాన్ భూకబ్జాలకు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. షాజహాన్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గత నెల ఫిబ్రవరిలో మహిళలు…
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీతో పాటు ఐటి సోదాలు కూడా నిర్వహించారు.…
ప్రజాశక్తి-బొప్పూడి : పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలంలో బొప్పూడిలో టిడిపి-జనసేన-బిజెపి కూటమి సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. యువనేత నారా లోకేష్ నేతృత్వాన 13కమిటీల సభ్యులు నిర్విరామంగా…
ఢిల్లీ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ…
కడప : అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. నేడు మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి…
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (66) నుదుటిపై మూడు కుట్లు పడ్డాయని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్ర…