లేటెస్ట్ న్యూస్

  • Home
  • Accident : కేరళ మంత్రి సాజి చెరియన్‌కి తప్పిన ప్రమాదం

లేటెస్ట్ న్యూస్

Accident : కేరళ మంత్రి సాజి చెరియన్‌కి తప్పిన ప్రమాదం

Apr 2,2024 | 16:18

అలప్పుజ :    కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం అలప్పుజ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి…

కేకేఆర్‌-రాజస్థాన్‌… గుజరాత్‌-ఢిల్లీ మ్యాచ్‌ల తేదీలు మార్చిన బీసీసీఐ

Apr 2,2024 | 17:56

కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌… గుజరాత్‌ టైటాన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ల తేదీలను మార్చినట్టు బిసిసిఐ నేడు ఓ ప్రకటనలో తెలిపింది. కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌-రాజస్థాన్‌…

Finland school : కాల్పులకి దిగిన 12ఏళ్ల విద్యార్థి .. ఓ విద్యార్థి మృతి

Apr 2,2024 | 17:43

హెల్సింకి :    ఫిన్లాండ్‌లోని పాఠశాలలో ఓ మైనర్‌ కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో  ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు  పోలీసులు తెలిపారు. కాల్పులకు…

విశాఖపట్నంలో భారీగా నగదు స్వాధీనం

Apr 2,2024 | 15:27

ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పట్నంలోని ద్వారకానగర్‌ వద్ద కోటి రూపాయలు నగదును స్కూటీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు…

కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్‌

Apr 2,2024 | 14:56

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును మంగళవారం హైదరాబాద్‌ పోలీసులు భూవివాదం కేసులో అరెస్ట్‌ చేశారు. మన్నెగూడలో 2…

సిపిఐ సీనియర్‌ నాయకులు సాంబశివరావు మృతి

Apr 2,2024 | 13:45

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పాత మంగళగిరికి చెందిన సిపిఐ సీనియర్‌ నాయకులు మర్రి సాంబశివరావు (77) సోమవారం రాత్రి మృతి చెందారు. సాంబశివరావు కు భార్య, ఇద్దరు…

మెట్రో రైల్‌ డిపోలో అగ్నిప్రమాదం

Apr 2,2024 | 13:10

హైదరాబాద్‌ : మియాపూర్‌ లోని మెట్రో రైల్‌ డిపోలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డిపోలోని చెత్త డంపింగ్‌ ఏరియాలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మెట్రో…

మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారు.. జగన్‌పై సునీత ఆగ్రహం

Apr 2,2024 | 12:15

ప్రజాశక్తి-అమరావతి : వివేకా హత్య జరిగిన తర్వాత మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారనివైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత…

కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపిస్తా : కేటీఆర్‌

Apr 2,2024 | 12:08

హైదరాబాద్‌ : తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ స్పందిస్తూ……