లేటెస్ట్ న్యూస్

  • Home
  • తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు తేదీ పెంపు

లేటెస్ట్ న్యూస్

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు తేదీ పెంపు

Dec 30,2023 | 11:14

హైదాబాద్‌ : తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. రూ.2500 అపరాధ…

సమస్యల పట్ల మీ వైఖరేమిటి ? : టిడిపికి వి.శ్రీనివాసరావు ప్రశ్న

Dec 30,2023 | 11:12

బిజెపికి వ్యతిరేకంగా చొరవ తీసుకోవాలని సూచన ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రాష్ట్రాన్ని వెంటాడుతున్న వివిధ సమస్యలపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని…

రూ.40 వేల కోట్ల స్కామ్‌

Dec 30,2023 | 11:04

కోవిడ్‌ సమయంలో యడ్యూరప్ప ప్రభుత్వ అవినీతిపై బిజెపి ఎమ్మెల్యే ఆరోపణలు బెంగళూరు : కోవిడ్‌ మహమ్మారి సమయంలో వైరస్‌ను ఎదుర్కొనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి బిఎస్‌ యడ్యూరప్ప…

డ్రైవర్ల పాలిట యమపాశం సెక్షన్‌ 106

Dec 30,2023 | 10:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలకు సంబంధించి తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్‌ 106 డ్రైవర్ల పాలిట శాపం అవుతుందని…

తొలగించిన వలంటీర్లను వెంటనే తీసుకోవాలి : సిఐటియు

Dec 30,2023 | 10:48

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వలంటీర్లు సమ్మె నోటీసిచ్చి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం వారిని తొలగిస్తూ నోటిసులిస్తోందని, తక్షణమే వారిని…

సబ్సిడీలకు కేంద్రం తూట్లు

Dec 30,2023 | 10:46

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. గత 20 ఏళ్ల బడ్జెట్‌ను విశ్లేషిస్తే.. మోడీ ప్రభుత్వ…

రేపటి నుంచి సమ్మె ఉధృతం

Dec 30,2023 | 10:45

కార్మికులను రెచ్చగొట్టే విధానాలు ప్రభుత్వం మానుకోవాలి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మెను ఈ నెల 31…

స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం

Dec 30,2023 | 10:42

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం):దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పోరాటాలతో కాపాడుకుంటామని సిఐటియు అక్కయ్యపాలెం జోన్‌ నాయకులు జి అప్పలరాజు, యుఎస్‌ఎన్‌ రాజు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌,…

నాటక రంగానికి ప్రోత్సాహం

Dec 30,2023 | 10:40

బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి అంబటి ముగిసిన నంది నాటకోత్సవాలు  ఎన్‌టిఆర్‌, వైఎస్‌ఆర్‌ పురస్కారాల అందజేత ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సమాజానికి ప్రాణప్రధానమైన నాటక రంగాన్ని, నాటకరంగ…