లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘డియర్’ కంటెంట్ చాలా రియలిస్టిక్ గా వుంది : హీరో సందీప్ కిషన్

లేటెస్ట్ న్యూస్

‘డియర్’ కంటెంట్ చాలా రియలిస్టిక్ గా వుంది : హీరో సందీప్ కిషన్

Apr 8,2024 | 17:30

‘డియర్’ అందరూ రిలేట్ చేసుకునే సినిమా. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది: హీరో జివి ప్రకాష్ కుమార్ జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ…

జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి 18 చిహ్నాల తొలగింపు

Apr 8,2024 | 16:48

న్యూఢిల్లీ :    జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా రక్షిత స్మారక చిహ్నాల జాబితా నుండి 18 చిహ్నాలను తొలగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ…

గోదావరి నదిలో అక్రమ తవ్వకాలు

Apr 8,2024 | 16:11

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా): తీపర్రు కానూరు-పెండ్యాల కడింపాడు( గోపాలపురం -2) గ్రామాల ఇసుక ర్యాంపుల గత కొంతకాలంగా నిబంధనలు తుంగలో తొక్కి భారీగా ఇసుక తవ్వకాలు…

రాష్ట్రం విడిపోవడానికి కారకుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Apr 8,2024 | 15:50

రానున్న ఎన్నికలలో ఇద్దరికీ బుద్ధి చెప్పాలి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-సోమల: రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని,…

దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్

Apr 8,2024 | 14:38

చంద్రబాబు హామీ ప్రజాశక్తి-సత్తెనపల్లి : టిడిపి-జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి వస్తే దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు.…

అక్కడికి వెళ్లాల్సిన అవసరమేంటి?

Apr 8,2024 | 20:23

 అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో సిఎం రమేష్‌ను విచారించిన డిఎస్‌పి ప్రజాశక్తి – చోడవరం (అనకాపల్లి) : అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అనకాపల్లి…

జగన్ అండతోనే అనంతబాబు దమనకాండ 

Apr 8,2024 | 13:43

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాశక్తి-మంగళగిరి : ముఖ్యమంత్రి జగన్ ఆత్మబంధువు, వైసిపి ఎమ్మెల్సీ గంజాయి అనంతబాబు చేష్టలు చూస్తుంటే కుక్కతోక వంకర అనే…

చికెన్‌ @ రూ.300

Apr 8,2024 | 11:29

15 రోజుల్లో రూ.100కి పైగా పెరిగిన ధర రైతుకు దక్కుతున్నది రూ.132 మాత్రమే ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : మండుతున్న వేసవితో పాటు చికెన్‌ ధరలూ భగ్గుమంటున్నాయి.…

ఈనెల 15వ తేదీలోపు ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు

Apr 8,2024 | 11:17

అమరావతి : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈనెల 15వ తేదీలోపు విడుదల చేయడానికి ఇంటర్మీడియట్‌ విద్యామండలి చర్యలు చేపట్టింది. జవాబుపత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన…