లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రజాభవన్‌ వద్ద జనం రద్దీ..!

లేటెస్ట్ న్యూస్

ప్రజాభవన్‌ వద్ద జనం రద్దీ..!

Dec 15,2023 | 11:04

తెలంగాణ : తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్‌కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో…

అస్సాంలో 1200కు పైగా మదర్సాల మూసివేత

Dec 15,2023 | 10:44

‘మిడిల్‌ ఇంగ్లీష్‌ స్కూల్స్‌’గా మార్చిన బిజెపి ప్రభుత్వం గౌహతి : అస్సాంలోని హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 1,281 మదర్సాలను మూసివేసి, వాటిని ‘మిడిల్‌ ఇంగ్లీష్‌…

లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు.. బహిరంగ మాంసం, గుడ్ల విక్రయంపై నిషేధం : మోహన్‌ యాదవ్‌ ఉత్తర్వులు

Dec 15,2023 | 10:31

లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు : ఎంపి సీఎంగా బాధ్యతల అనంతరం మోహన్‌ యాదవ్‌ ఉత్తర్వులు భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోహన్‌…

నిందితులపై ఉపా కేసులు

Dec 15,2023 | 10:23

ఏడు రోజుల పోలీసు కస్టడీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెందిన 8 మంది అధికారులపై సస్పెన్షన్‌ వేటు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బుధవారం నాటి ఘటనకు సంబంధించి అరెస్టు…

రచయిత సోమేపల్లి కన్నుమూత

Dec 15,2023 | 15:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రముఖ రచయిత, జిల్లా పరిషత్‌ మాజీ సిఇఒ సోమేపల్లి వెంకట సుబ్బయ్య (66) గురువారం మృతి చెందారు. గత కొంత కాలంగా…

జీవించే హక్కు అందరిదీ…

Dec 15,2023 | 09:56

ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజ న్యూఢిల్లీ : ‘ఎక్కడ పుట్టాలో ఎక్కడ పెరగాలో ఎవరూ నిర్ణయించుకోలేరు. కాని ఇప్పుడు ప్రపంచమంతా వారి వెనక్కి వెళ్లిపోయింది. నా హృదయం…

మైనర్లయిన అత్యాచార బాధితులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించండి : కర్ణాటక హైకోర్టు ఆదేశాలు

Dec 15,2023 | 09:53

బెంగళూరు : అత్యాచారం, లైంగిక నేరాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే తప్పనిసరిగా చేయాల్సిన వైద్య పరీక్షలతోపాటు పోక్సో చట్టం కింద ప్రతి ఒక్క అత్యాచార, లైంగిక నేరాల…

సిపిఎం నేతలపై కేసు కొట్టివేత

Dec 15,2023 | 09:41

ప్రజాశక్తి – విజయవాడ : కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన సిపిఎం నేతలపై పెట్టిన…

విద్యుత్‌ పొదుపులో రాష్ట్రానికి మొదటి స్థానం – రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

Dec 15,2023 | 09:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ పొదుపు, పరిరక్షణలో రాష్ట్రం మొదటి స్థానం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె…