లేటెస్ట్ న్యూస్

  • Home
  • జీతాల కోసం ఉక్కు కార్మికుల ఆందోళన

లేటెస్ట్ న్యూస్

జీతాల కోసం ఉక్కు కార్మికుల ఆందోళన

May 7,2024 | 23:24

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :సకాలంలో జీతాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్టీల్‌ ఇడి వర్క్స్‌…

మీ ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలి

May 7,2024 | 23:17

– ఎన్‌డిఎ గెలిస్తే ఉక్కు పరిరక్షణ అసాధ్యం – కోరుకొండ, ఇచ్ఛాపురం, గాజువాక సభల్లో సిఎం జగన్‌ ప్రజాశక్తి – యంత్రాంగం:’మీ ఎన్‌డిఎ కూటమితో ఆంధ్రప్రదేశ్‌కు ఏం…

దేశద్రోహులుగా పిలుస్తారని గాంధీ, నెహ్రులు ఊహించలేదు : ప్రియాంక

May 7,2024 | 22:53

రాయ్ బరేలీ : జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ తమను దేశద్రోహులుగా పిలుస్తారని ఊహించలేదని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రారుబరేలీలో నిర్వహించిన ఎన్నికల…

మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి

May 7,2024 | 22:46

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బిజెపి మతపరమైన భావాలను రెచ్చగొడుతోంది. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెబుతోంది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కి బిజెపినే గట్టి…

ఎయుఇఇటి పరీక్షా ఫలితాలు విడుదల

May 7,2024 | 22:35

ప్రజాశక్తి – విశాఖపట్నం :ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కోర్సుల్లో సెల్ఫ్‌సపోర్ట్‌ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఎయుఇఇటి 2024 ప్రవేశ పరీక్షా ఫలితాలను మంగళవారం ఎయు విసి ఆచార్య…

కోర్బా ఎన్నికల బరిలో వ్యవసాయ కూలీ

May 7,2024 | 22:34

– జీరో బ్యాలెన్స్‌ బ్యాంక్‌ ఖాతా రాయ్ పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ భేద్రపాణి గ్రామానికి చెందిన శాంతి బాయి మారావి అనే వ్యవసాయ కూలి కోర్బా లోక్‌సభ నియోజకవర్గంలో…

ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం : లోకేష్‌

May 7,2024 | 22:31

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి:టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. విజయనగరంలోని అయోధ్యా…

తెలంగాణలో హస్తానికే మెజార్టీ సీట్లు

May 7,2024 | 22:30

– కాంగ్రెస్‌, బిజెపి, బిఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోటీ – అగ్రనేతల సుడిగాలి ప్రచారం గతేడాది తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఘోరంగా ఓడిపోయి కాంగ్రెస్‌…