లేటెస్ట్ న్యూస్

  • Home
  • యుపిలో మదర్సాల మూసివేతతో వీధినపడనున్న 10 వేల మంది ఉపాధ్యాయులు

లేటెస్ట్ న్యూస్

యుపిలో మదర్సాల మూసివేతతో వీధినపడనున్న 10 వేల మంది ఉపాధ్యాయులు

Mar 25,2024 | 09:00

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని అనునిత్యం వివిధ రూపాల్లో అణిచివేత చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే…

రఘురామకు మొండిచెయ్యి

Mar 25,2024 | 08:28

టికెట్‌ రాకుండా చక్రం తిప్పిన వైసిపి ఆరు లోక్‌సభ స్థానాలకు బిజెపి అభ్యర్థుల ప్రకటన సీట్ల కేటాయింపులో వలసవాదులకు పెద్దపీట ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :…

మెరుగైన భారతదేశ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేయాలి

Mar 24,2024 | 23:33

– సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి – భగత్‌ సింగ్‌కు సిపిఎం ఘన నివాళి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో మెరుగైన భారతదేశ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేయాలని…

చంద్రబాబుతో మంద కృష్ణ భేటీ

Mar 24,2024 | 21:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఈ భేటీ జరిగింది. టిడిపితో…

సురక్షిత ప్రదేశంలోకి కంటైనర్‌ ?

Mar 24,2024 | 22:19

– సిబిఐ ఆదేశాలతో సరుకుకు భద్రత – నాలుగైదు రోజుల్లో శాంపిల్స్‌ ఫలితాలు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :విశాఖపట్నం పోర్టు టెర్మినల్‌లో సిబిఐకి పట్టుబడ్డ…

తిరుమలలో భక్తుల రద్దీ

Mar 24,2024 | 21:54

-వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి 24 గంటలు ప్రజాశక్తి- తిరుమల:వరుస సెలవు దినాలు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం సందర్శకుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు…

ఉక్కు ప్రయివేటీకరణతో నిర్వాసితులకు నష్టం

Mar 24,2024 | 20:45

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగులకే కాకుండా ఉక్కు నిర్వాసితులకూ తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌…

2025 నాటికి ‘క్షయ’ను నిర్మూలిస్తాం-  రాష్ట్ర టిబి అధికారి టి రమేష్‌

Mar 24,2024 | 20:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :క్షయ వ్యాధిని 2025 నాటికి పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో జాతీయ క్షయ నివారణ కార్యక్రమాన్ని (ఎన్‌టిఇపి) రాష్ట్రంలో పటిష్టంగా నిర్వహిస్తున్నామని వైద్యారోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టరు,…

crime: చికెన్‌ వ్యాపారి కిడ్నాప్‌

Mar 24,2024 | 20:27

– గంటల వ్యవధిలోనే కేసును చేధించిన పోలీసులు ప్రజాశక్తి – కొత్తచెరువు (శ్రీసత్యసాయి జిల్లా) :శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన చికెన్‌ సెంటర్‌ వ్యాపారి ఆదివారం కిడ్నాప్‌నకు…