లేటెస్ట్ న్యూస్

  • Home
  • 19న దేవర ‘ఫియర్‌ సాంగ్‌’ విడుదల

లేటెస్ట్ న్యూస్

19న దేవర ‘ఫియర్‌ సాంగ్‌’ విడుదల

May 16,2024 | 20:11

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర’. ఇది సీక్వెల్‌గా రెండు భాగాలుగా రానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయుకగా, బాలీవుడ్‌…

ఒకే వేదికపై …

May 16,2024 | 20:10

ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతియేట డైరెక్టర్స్‌ డే సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తోంది.…

గాయపడినా..’కేన్స్‌’ వేడులకు ఐశ్వర్యరాయ్

May 16,2024 | 20:08

గతకొన్నేళ్లుగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ హాజరవుతున్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఈనెల 14న అట్టహాసంగా ప్రారంభమైన…

‘నింద’తో వరుణ్‌ సందేశ్‌

May 16,2024 | 20:06

ది ఫెర్వెంట్‌ ఇండీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వరుణ్‌ సందేశ్‌ ‘నింద’ అనే చిత్రం చేస్తున్నారు. రాజేష్‌ జగన్నాధం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.…

‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా

May 16,2024 | 19:58

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఆమె రచన, దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా మరోసారి సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు…

‘భారతీయుడు’ మూడో భాగం కూడా!

May 16,2024 | 19:56

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’. ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది రానుంది. తాజాగా ఓ అప్డేట్‌ కూడా బయటికి వచ్చింది. ఈ…

ఈ-ఆఫీస్‌ మూసివేతపై గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..

May 16,2024 | 19:47

ప్రజాశక్తి-అమరావతి: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మే 17 నుంచి 25వరకు అప్గ్రేడ్‌ పేరుతో ఈ-ఆఫీస్‌ మూసివేత నేపథ్యంలో…

‘ప్రేమించొద్దు’ టీజర్ లాంచ్

May 16,2024 | 17:44

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా…

బీటెక్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. విద్యార్థిని పరిస్థితి విషమం

May 16,2024 | 16:45

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఐసిఎఫ్‌ఐ యూనివర్సిటీ హాస్టల్‌లో బీటెక్‌ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్‌ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్‌లో ఆగంతకులు యాసిడ్‌ పోశారు.…