లేటెస్ట్ న్యూస్

  • Home
  • బుక్‌ మై షోపై చీటింగ్‌ కేసు నమోదు

లేటెస్ట్ న్యూస్

బుక్‌ మై షోపై చీటింగ్‌ కేసు నమోదు

Dec 25,2023 | 16:12

హైదరాబాద్‌ : 2024 న్యూఇయర్‌ వేడుకలకు అనుమతి తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలో బుక్‌…

ఆసీస్‌తో వన్డే, టి20లకు మహిళాజట్లను ప్రకటించిన బిసిసిఐ

Dec 25,2023 | 20:10

ముంబయి: ఏకైక టెస్ట్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా మహిళల జట్టు ఇక ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఆసీస్‌తో తలపడే భారత మహిళల…

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి స్వల్ప అస్వస్థత

Dec 25,2023 | 15:30

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం బారినపడ్డారు. మూడు రోజుల నుంచి ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు…

అనుమానాస్పద స్థితిలో దళిత యువకుడు మృతి

Dec 26,2023 | 09:38

హత్య? ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు ప్రజాశక్తి- కొవ్వూరు, చాగల్లు : ఓ దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు…

సన్‌ బర్న్‌ వేడుకలకు అనుమతినివ్వలేదు: సైబరాబాద్‌ సీపీ

Dec 25,2023 | 14:33

హైదరాబాద్‌ : 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో సన్‌ బర్న్‌ ఈవెంట్‌కు అనుమతుల్లేవని సైబరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి స్పష్టం చేశారు.…

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. అందరూ సిద్ధంగా ఉండండి : కెటిఆర్‌

Dec 25,2023 | 14:00

తెలంగాణ : లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కెటిఆర్‌ చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. చేవెళ్ల లోక్‌సభ…

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఉద్రిక్తత

Dec 25,2023 | 13:50

విజయవాడ : విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కాకాని వెంకటర్నతం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.…

బిగ్‌బాస్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కేసు : మరో ముగ్గురు అరెస్టు

Dec 25,2023 | 13:39

హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు సంబంధించిన కేసులో మరో ముగ్గురు… నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన విద్యార్థి అవినాష్‌ రెడ్డి, యూసఫ్‌గూడకు చెందిన సుధాకర్‌, పవన్‌లను…

29న కేరళ క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ

Dec 25,2023 | 11:31

తిరువనంతపురం :   కేరళలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఈ నెల 29న జరగనుంది. ఇద్దరు నూతన మంత్రులు ఈ నెల 29న ప్రమాణస్వీకారం చేయనున్నారని, ముఖ్యమంత్రి…