లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం

లేటెస్ట్ న్యూస్

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం

Apr 20,2024 | 11:52

నిజామాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సఅష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్‌పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో భారీ వర్షం…

కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

Apr 20,2024 | 11:32

కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని…

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌..విద్యార్థినులకు అస్వస్థత

Apr 20,2024 | 11:28

హైదరాబాద్‌ : తెలంగాణలోని రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో వరుస ఫుడ్‌ పాయిజన్‌ సంఘటనలు కలవరపెడుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణించాడు. ఈ…

ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం

Apr 20,2024 | 11:22

కేరళ : కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు…

నేవీ నూతన చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న దినేష్‌ త్రిపాఠి

Apr 20,2024 | 11:19

న్యూఢిల్లీ :    నేవీ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ దినేష్‌ కుమార్‌ త్రిపాఠి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం నేవీ చీఫ్‌గా ఉన్న అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ ఈ…

బాలుడిపై హిందీ టీచర్‌ లైంగిక వేధింపులు

Apr 20,2024 | 11:17

కర్ణాటకలోని గిరిజన పాఠశాలలో దారుణం మైసూరు : 17 ఏళ్ల పదో తరగతి విద్యార్థిపై హిందీ టీచర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణం కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో…

అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిందే: సుప్రీంకోర్టు

Apr 20,2024 | 11:15

న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని,…

భయం..భయంగా బస్తర్‌ పోలింగ్‌

Apr 20,2024 | 11:13

రాయ్ పూర్‌ : భద్రతాదళాల కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన బస్తర్‌లో శుక్రవారం పోలింగ్‌ భారీ బందోబస్తు మధ్య జరిగింది. అనూహ్యంగా జరిగిన సంఘటన…