చౌడాపూర్లో చెత్తకుప్పల్లో ఆధార్ కార్డులు.. పోస్ట్మ్యాన్ సస్పెండ్
వికారాబాద్ : ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్, పాన్ కార్డులు, పలు ఉత్తరాలు చౌడాపూర్ గ్రామంలో చెత్త కుప్పల్లో లభ్యమైన ఘటనపై పోస్టల్ అధికారులు స్పందించారు. పోస్ట్మ్యాన్…
వికారాబాద్ : ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్, పాన్ కార్డులు, పలు ఉత్తరాలు చౌడాపూర్ గ్రామంలో చెత్త కుప్పల్లో లభ్యమైన ఘటనపై పోస్టల్ అధికారులు స్పందించారు. పోస్ట్మ్యాన్…
హైదరాబాద్: బడ్జెట్ ప్రతిపాదనల కోసం సమీక్ష సమావేశం మొదలైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖల సమీక్షని మొదలు పెట్టారు. వివరాలు చూస్తే.. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ…
ప్రజాశక్తి-దువ్వూరు(కడప) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన దువ్వూరు మండల పరిధిలోని కానగూడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తోట…
ఖమ్మం : ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ…
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…
అమరావతి: గత నెలరోజులుగా చేపట్టిన సమ్మె విరమించి విధుల్లోకి వచ్చిన అంగన్వాడీలకు పాలనాపరమైన సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 80 వేల పైచిలుకు అంగన్వాడీలను తొలగిస్తూ…
ఇంటర్నెట్డెస్క్ : శీతాకాలంలో తృణధాన్యాలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. తృణధాన్యాలతో చేసే పదార్థాల్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రాగులు :…
మిజోరాం : మిజోరాంలోని లెంగ్పురు విమానాశ్రయంలో మయన్మార్ ఆర్మీ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్పోర్ట్లోని టెర్మినల్కు చేరుకోకముందే…