లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కొత్త పోస్టర్‌

లేటెస్ట్ న్యూస్

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కొత్త పోస్టర్‌

Mar 8,2024 | 18:29

విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం నుండి తాజాగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఈ పోస్టర్‌లో అంజలి కనిపిస్తోంది. ఆమె చుట్టూ కొందరు మహిళలు…

‘కన్నప్ప’ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది!

Mar 8,2024 | 18:27

న్యూజిలాండ్‌ లొకేషన్లలో షూటింగ్‌ జరుపుకుంటున్న మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం నుండి శుక్రవారం ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఈ చిత్ర నిర్మాణంలో 600 మంది హాలీవుడ్‌…

92 మంది సచివాలయ కార్యదర్శులకు నోటీసులు

Mar 8,2024 | 18:07

విశాఖపట్నం: నగరంలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 92 మంది వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.…

  ‘ఓదెల 2’ నుంచి శివశక్తిగా తమన్నా భాటియా ఫస్ట్ లుక్ విడుదల

Mar 8,2024 | 18:28

సూపర్‌హిట్ ఓటీటీ చిత్రం ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్ అయిన ఓదెల 2 చిత్రం ఇటీవలే కాశీలో గ్రాండ్ గా ప్రారంభమైయింది. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్…

“కన్యాకుమారి” నుంచి ‘కత్తిలాంటి పిల్లవే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

Mar 8,2024 | 18:26

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా “కన్యాకుమారి”. ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా దామోదర రూపొందిస్తున్నారు. విలేజ్ బ్యాక్…

శిలాఫలకంపై స్థానిక ఎంపీ పేరు లేదు : మాలోతు కవిత

Mar 8,2024 | 16:42

ములుగు : ములుగు జిల్లా జకారంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో సమ్మక్క – సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ…

మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యం : యనమల

Mar 8,2024 | 16:22

విజయవాడ: మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ…

శ్రీరాంసాగర్‌ ముగ్గురు యువకులు గల్లంతు..

Mar 8,2024 | 15:50

నిజామాబాద్‌ : పండుగపూట నిజామాబాద్‌జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్‌ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన మెండోర మండలంలోని ఎస్సారెస్సీ…

ప్రాణాలు తీసిన ఓవర్ టేక్

Mar 8,2024 | 16:12

ప్రజాశక్తి-దాచేపల్లి : పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలోని నాగార్జున సిమెంట్స్ ఫ్యాక్టరీ వైపు వెళ్తున్న లారీ కింద…