లేటెస్ట్ న్యూస్

  • Home
  • థియేటర్ లో చూడాల్సిన అసలుసిసలైన హారర్ సినిమా ‘పిండం’ : కథానాయకుడు శ్రీరామ్

లేటెస్ట్ న్యూస్

థియేటర్ లో చూడాల్సిన అసలుసిసలైన హారర్ సినిమా ‘పిండం’ : కథానాయకుడు శ్రీరామ్

Dec 12,2023 | 17:15

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా…

ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మహువాకు నోటీసులు 

Dec 12,2023 | 17:12

 న్యూఢిల్లీ :   ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ టిఎంసి నేత మహువాకు నోటీసులు అందినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. ఆమె అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా…

విద్యాశాఖలోనూ భారీ అవినీతి : నాదెండ్ల

Dec 12,2023 | 16:22

మంగళగిరి: మద్యం, ఇసుకలో మాత్రమే అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. కానీ, పేద విద్యార్థుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను కూడా వైసిపి ప్రభుత్వం దుర్వినియోగం…

కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే..?!

Dec 12,2023 | 16:35

  ఇంటర్నెట్‌డెస్క్‌ : నేటికాలంలో చాలామంది కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు. రోజులో ఎక్కువ గంటలు కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్ల స్క్రీన్లు చూస్తుంటే వారి కంటి…

ఉత్కంఠ భరితంగా బాక్సింగ్ పోటీలు

Dec 12,2023 | 16:25

ఉత్కంఠ భరితంగా సాగిన రెండో రోజు పోటీలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఉన్న బాక్సింగ్ కోర్టులో…

కేసీఆర్‌ను పరామర్శించిన అక్బరుద్దీన్‌ ఓవైసీ

Dec 12,2023 | 16:10

హైదరాబాద్‌ : సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి…

అఖిల భారత కిసాన్‌ సభలకు లక్ష రూపాయలు విరాళం

Dec 12,2023 | 16:06

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూలులో ఈనెల 15,16,17 తేదీల్లో జరగనున్న అఖిల భారత కిసాన్‌ సభలకు మహిళా సంఘాలు రూ.లక్ష విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. సుందరయ్య…

విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ

Dec 12,2023 | 16:06

అమరావతి: అమరావతి నుంచి విశాఖపట్నానికి క్యాంపు ఆఫీస్‌ల ముసుగులో రాజధాని తరలింపు పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం…

హైదరాబాద్‌ సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి

Dec 12,2023 | 15:55

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్‌ బదిలీలకు మొదటి సారి శ్రీకారం చుట్టారు.…