లేటెస్ట్ న్యూస్

  • Home
  • బంగారం కొనడం కష్టమే.. రూ.70వేలు దాటిన పసిడి

లేటెస్ట్ న్యూస్

ఉద్యోగం పేరుతో రూ.20 కోట్లకు టోకరా

Apr 2,2024 | 06:46

పోలీసులతో బెదిరింపులకు దిగిన కంపెనీ యాజమాన్యం  బాధిత యువకుల ధర్నా ప్రజాశక్తి- గన్నవరం (కృష్ణా జిల్లా) : ఉద్యోగాల పేరుతో తమ వద్ద డబ్బులు తీసుకుని మోసగించిన…

నిధుల్లేక నీరసం

Apr 2,2024 | 00:44

 ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టుల పనులు  ఐదేళ్లలో కేటాయింపులు ఘనం..ఖర్చు స్వల్పమే ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వం…

గురుకుల విద్యా సంస్థల ప్రవేశాల దరఖాస్తుకు గడువు పొడిగింపు

Apr 2,2024 | 00:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గురుకుల విద్యా సంస్థల ప్రవేశాల దరఖాస్తును ఎపి గురుకుల విద్యాలయాల సంస్థ పొడిగించింది. మార్చి 31తో ముగిసిన తేదీని ఈ నెల 5…

గానకోకిల సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం

Apr 2,2024 | 00:38

 మణిశర్మ, వి.సుబ్రమణ్యంలకు సత్కారం ప్రజాశక్తి- విజయనగరం కోట :  ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయని, గానకోకిల, పద్మభూషణ్‌ డాక్టర్‌ పి.సుశీలకు విజయనగరానికి చెందిన శ్రీ గురు…

వడదెబ్బకు ఉపాధ్యాయురాలు మృతి

Apr 2,2024 | 00:36

ప్రజాశక్తి – నందిగామ : వడదెబ్బ తగిలి ఓ ప్రయివేటు స్కూలు ఉపాధ్యాయురాలు మృతి చెందారు. ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ శ్రీ చైతన్య పాఠశాలల ఉపాధ్యాయురాలుగా స్వరూపరాణి…

కాంగ్రెస్‌ సరిచేసుకోవాలి : కేరళ సిఎం విజయన్‌

Apr 1,2024 | 23:56

కొజికోడ్‌ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి కాంగ్రెస్‌ గుణపాఠం నేర్చుకోవాల్సి వుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆదివారం…

క్రిప్టో కరెన్సీ కేసులో రూ.443కోట్ల ఆస్తుల జప్తు

Apr 2,2024 | 00:28

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ కేసులోని మనీ లాండరింగ్‌ కేసుతో సంబంధమున్న రూ.443కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) జప్తు చేసింది. ఈ ఆస్తులన్నీ క్రిప్టో కరెన్సీ…

విదేశీయులపై హత్యాయత్నం చేయడం.. గీత దాటడమే

Apr 2,2024 | 00:20

అమెరికా రాయబారి ఎరిక్‌ వ్యాఖ్య న్యూఢిల్లీ : ఒక దేశానికి చెందిన పౌరుడిని హత్య చేసేందుకు మరో దేశానికి చెందిన ప్రభుత్వం లేదా దాని అధికారులు ప్రయత్నించడం…