లేటెస్ట్ న్యూస్

  • Home
  • పర్యాటకుల పెంపు కోసం భారత్‌లో రోడ్‌ షోలు !

లేటెస్ట్ న్యూస్

పర్యాటకుల పెంపు కోసం భారత్‌లో రోడ్‌ షోలు !

Apr 12,2024 | 23:09

మాల్దీవుల పర్యాటక సంస్థ ఆలోచన న్యూఢిల్లీ : భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యటించే భారత పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.…

వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

Apr 12,2024 | 22:35

ప్రజాశక్తి-యంత్రాంగం:ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 2950 మంది వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు…

‘ఉక్కు’ పరిరక్షణకు ఐక్య పోరాటాలు

Apr 12,2024 | 22:30

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పైనా, కార్మికులపైనా జరుగుతున్న కుట్రలను అడ్డుకోవడానికి ఐక్య పోరాటాలే శరణ్యమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ…

ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన భాష్యం విద్యార్థులు

Apr 12,2024 | 22:25

ప్రజాశక్తి-గుంటూరు :ఇంటర్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శుక్రవారం…

‘ఉపాధి’ పనులు అడ్డగించిన పోర్టు అధికారులు – మూలపేటవాసుల ఆగ్రహం

Apr 12,2024 | 22:20

– పోర్టు వాహనాలు అడ్డగింత ప్రజాశక్తి – నౌపడ (శ్రీకాకుళం జిల్లా) :శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసిత ప్రాంతం మూలపేటలో రెండు రోజులుగా…

మానవ హక్కుల ప్రదాత అంబేద్కర్‌-కెయు ఉపకులపతి ఆచార్య జ్ఞానమణి

Apr 12,2024 | 22:15

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ (కృష్ణాజిల్లా) :స్వతంత్ర భారత దేశంలో మానవ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి, రాజ్యాంగ రచన ద్వారా తనకొచ్చిన అవకాశాన్ని సాకారం చేసిన మహోన్నత…

దొంగ సర్వేలతో వైసిపి మైండ్‌ గేమ్‌

Apr 12,2024 | 22:05

– ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా : ఎంపి రఘురామ కృష్ణంరాజు ప్రజాశక్తి – పెదఅమిరం (పశ్చిమగోదావరి జిల్లా) :దొంగ సర్వేలతో వైసిపి నాయకులు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని,…

జ్యూట్‌మిల్లు తెరిపించాలని ధర్నా

Apr 12,2024 | 22:01

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :చట్ట విరుద్ధంగా మూసివేసిన కొత్తూరు జ్యూట్‌ మిల్లును తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరులోని జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట సిఐటియు…

ఇసుక తోలిస్తే శవం వచ్చింది !

Apr 12,2024 | 21:55

– బేస్‌మట్టాన్ని నింపుతుండగా బయటపడ్డ వికలాంగుడి మృతదేహం ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా) :ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తోలించుకుంటే మృతదేహం బయటపడింది. ఈ ఘటన బాపట్ల జిల్లా…