లేటెస్ట్ న్యూస్

  • Home
  • కిలో బంగారం పట్టివేత

లేటెస్ట్ న్యూస్

కిలో బంగారం పట్టివేత

Apr 11,2024 | 22:39

 రూ.2.08 లక్షల నగదు స్వాధీనం ప్రజాశక్తి – యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం పలు చోట్ల పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి బంగారం, నగదు…

చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరు : సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 11,2024 | 21:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వలంటీర్ల కొనసాగింపు, వారి వేతనాల అంశాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వలంటీర్లతోపాటు జనం కూడా నమ్మే పరిస్థితి లేదని…

షర్మిల పర్యటనను అడ్డుకుంటాం : వైఎస్‌ఆర్‌ అభిమాని రాఘవరెడ్డి

Apr 11,2024 | 21:00

ప్రజాశక్తి – కడప అర్బన్‌ : పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమాని కొండా రాఘవరెడ్డి అన్నారు.…

గడ్డు కాలం ముగిసింది.. గాడిన పడుతున్నాము.. : విస్తారా సిఇఒ వెల్లడి

Apr 11,2024 | 20:58

న్యూఢిల్లీ : ఇటీవల పైలట్ల నుంచి తీవ్ర ఆందోళనను ఎదుర్కొన్న విస్తారా ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నట్లు ప్రకటించింది. గత వారం చోటు చేసుకున్న సర్వీసుల రద్దు,…

జెఎల్‌ఆర్‌ ఇండియా అమ్మకాల్లో 81% వృద్థి

Apr 11,2024 | 20:55

న్యూఢిల్లీ : భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలకు డిమాండ్‌ పెరగింది. టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపనీ జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌ (జెఎల్‌ఆర్‌) అమ్మకాలు…

లక్షద్వీప్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తొలి శాఖ ఏర్పాటు

Apr 11,2024 | 20:48

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తన సేవలను లక్షద్వీప్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. లక్షద్వీప్‌ రాజధాని కవరాట్టిలో తన శాఖను…

భారత వృద్థి 7 శాతంగా ఉండొచ్చు : ఎడిబిa

Apr 11,2024 | 20:42

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్థి రేటు 7 శాతంగా ఉండొచ్చని ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎడిబి) అంచనా వేసింది. ఇంతక్రితం 6.7…

ఎపి భవన్‌లో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

Apr 11,2024 | 20:40

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో మహాత్మా జ్యోతి బా ఫూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం నాడిక్కడ ఎపి భవన్‌లోని బిఆర్‌ అంబేద్కర్‌…

ప్రజలు ప్రత్యామ్నాయంవైపు ఆలోచించాలి

Apr 11,2024 | 22:41

 ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక మేనిఫెస్టో ఆవిష్కరణ  ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : విభజన చట్టాన్ని…